ఇచ్చిన హామీలు నిలబెట్టాలి
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఫోరం గౌరవ అధ్యక్షులు పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి బలిజ నరసింహా రాములు మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాసరెడ్డి గంట శ్యాంసుందర్ రెడ్డి టి యూఎఫ్ జిల్లా యూత్…
ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు అందించాలని రైతులను నిరసన
జనం న్యూస్ జనవరి(18) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం లక్ష్మాపురం ఎస్సారెస్పీ 70 డిబిఎం కాల్వకు నీళ్లు అందించాలని శనివారం నాడు మండల పరిధిలోని రైతులు ఎస్సారెస్పీ కాల్వకు పరమతులు చేయించి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలంటూ…
అరబుపాలెం గ్రామంలో ఎన్టీ రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా
జనం న్యూస్ జనవరి 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలం అరబు పాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను అరబుపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.…
కోటిపల్లి బాపన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దాట్ల
జనం న్యూస్ జనవరి 18 కాట్రేనికోన బాపన్న నా చిన్ననాటి స్నేహితుడు అంటూ ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల బుజ్జిరాజు చిన్న నాటి జ్ఞాపకాలును గుర్తు చేసుకున్నారు. కోటిపల్లి బాపన్న నేను కలసి చదువుకున్నాం .కుటుంబ సభ్యులకు ఏ అనవసరం ఉన్నా…
నిజాయితీ చాటుకున్న బైక్ మెకానిక్
అచ్యుతాపురం(జనం న్యూస్): మండల కేంద్రంలో దొరికిన బ్యాగును జంగలూరు గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ రాజు పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. ఆ బ్యాగును పోలీస్ స్టేషన్లో సీఐ గణేష్ కి అప్పగించాడు. బ్యాగు కోసం విచారణ జరపగా అప్పికొండ…
రైతు ఉత్పత్తి సంఘాలదే భవిష్యత్తు.
జనం న్యూస్ 18.జనవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి రైతు ఉత్పత్తి సంఘాలు దోహదపడతాయని భవిష్యత్తులో రైతుల స్థితిగతులను తీర్చిదిద్దటంలో రైతు ఉత్పత్తి సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శ్రీమతి కుష్బూ…
పరమశించిన ఎమ్మెల్యే
జనం న్యూస్ జనవరి 18 శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామ వాస్తవ్యుడు దుర్నాల బాబురావు గారి తండ్రి ఆరేపల్లి మాజీ ఉపసర్పంచ్ దుర్నాల రాజు తాతగారైన దుర్నాల దారయ్య గారు ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న *భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ…
బీర్పూర్ మండలం లో పర్యటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 18 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ఇటీవల విడుదల అయిన 1 టీఎంసీ నీటి ప్రవాహాన్ని రేకులపల్లి గోదావరి వద్ద పరిశీలించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిఈ నీటితో పాటు కడెం నీరు కింది సాగు నీరు…
ఎన్టీఆర్ పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురం(జనం న్యూస్):తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పులపర్తి,చూచుకొండ, గణపర్తి గ్రామాల్లో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు…
తడ్కల్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో లబ్ధిదారులకు ( పిఎంజెజెబివై ) చెక్కులను అందించిన బ్యాంక్ మేనేజర్ కె మహేందర్
జనం న్యూస్,జనవరి 18,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో శనివారం పీఎం జీవన్ జ్యోతి భీమ చెక్కులను తడ్కల్ భగవాన్ కనీషా బేగం సలీం,తడ్కల్ కుమ్మరి సుమలత జ్ఞానేశ్వర్,డోంగ్ బాన్సువాడ…