శ్రీచాముండేశ్వరి మాత దర్శించుకున్న అడిషనల్ ఎస్పీ మహేందర్
జనం న్యూస్ జనవరి 20 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల శివారులో వెలసిన శ్రీ చాముండేశ్వరి మాతను మెదక్ అడిషనల్ ఎస్పి మహేందర్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు శ్రీ చాముండేశ్వరి…
నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవు
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానీ జనం న్యూస్ జనవరి 21 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ : మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానీ అన్నారు. సోమవారం కోదాడ ఏంవిఐ కార్యాలయంలో…
జిల్లా అధ్యక్షుడు నామినేషన్ ప్రక్రియ రేపు ఎన్నికల ప్రకటన
జనం న్యూస్ జనవరి 20 అమలాపురం కోనసీమ జిల్లా బిజిపి అధ్యక్షుడు ఎన్నిక 20వ తేదీ సోమవారం నిర్వహించారు . డా బి ఆర్ అంబేద్కర్ ను ఎన్నికల అధికారిగా పెద్దిరెడ్డి రవి కిరణ్ , పరిశీలికుడు గా ఎవిఆర్ చౌదరి…
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
రాజకీయ నాయకుల అండదండతో యదేచ్చగా నల్లమట్టి రవాణా చెరువు కుంటలను ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రివేళ హిటాచీలతో భారీ తవ్వకాలు మల్కాపూర్, నుంచి పట్టణ ప్రాంతాలకు తరలింపు రాత్రికిరాత్రే ఇటుక బట్టీలకు డంప్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న…
మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు
మండల ఎస్సై నర్సింలు ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు జనం న్యూస్ జనవరి 20 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు మద్యం తాగి వాహనాలు నడపరాదని వాహనదారులకు సూచనలు తెలియజేశారు మరియు వాహన…
అమిత్షా ను కలిసిన వీరన్న చౌదరి
జనం న్యూస్ జనవరి 19 కాట్రేనికోన రాజానగరం నియోజకవర్గ బిజెపి కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్సాను కలిశారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు అమిత్ సాను కలిసి పలు…
అనాధలకు స్వేట్టర్లు పంపిణి. NNHR తెలంగాణ స్టేట్ సెక్రటరీ.కంటె ఏలియా
జనం న్యూస్ 19జనవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ :ఏజెన్సీ ప్రాంతములో చలి తీవ్రతనుబట్టి ప్రజలకు అనేక ఇబ్బందులు ఉండడమును చూసి చలించిన నేషనల్ నింబుల్స్ హ్యుమన్ రైట్స్ తెలంగాణ సెక్రటరీ కంటె ఏలియా తల్లి దండ్రులైనా ఎంకవ్వ…
అర్ డి సి రైతులకు అండగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్సంపత్ కుమార్ .
జనం న్యూస్ 19 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా తుంగభద్ర సుంకేసుల రిజర్వాయర్ మరియు తుమ్మిళ్ళ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నీటి ఇన్ ఫ్లో నీ పరిశీలించి…అలంపూర్ నియోజకవర్గంలోని అర్…
కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి ఎమ్మెల్యే
ఏపి స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), గిద్దలూరు టౌన్, జనవరి 19 (జనం న్యూస్): కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి శనివారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఒంగోలు లోని కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.…
డెంఖేషావలీ బాబా ఉరుసు ఉత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు అవనాపు విక్రమ్
జనం న్యూస్ 19 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ హజరత్ సయ్యద్ డెంఖేషావలీ బాబా రహమతుల్లా అలైహి 308వ ఉరుసు ఉత్సవాలలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు పాల్గొన్నారు. ఈనెల 17వ తేదీన పవిత్ర ఖురాన్ పఠనంతో…