• January 25, 2025
  • 44 views
మాజీ సర్పంచ్ నాగరాజును పరామర్శించిన ఎమ్మెల్యే

పెండింగ్ బిల్లులను తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ జనం న్యూస్ జనవరి 25, (జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్):- సర్పంచులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని నిన్న మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్…

  • January 25, 2025
  • 83 views
తడ్కల్ చిన్న చెరువు నీరు అన్యాక్రాంతం

ఆయకట్ట రైతుల ఆందోళన జనం న్యూస్,జనవరి 25,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ చిన్న చెరువు లో మోటర్లు వేసి తన సొంత భూమికి నీటిని సరాపరా చేస్తున్నరని ఆయకట్ట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయకట్ట…

  • January 25, 2025
  • 47 views
ఐలాండ్లో జాతీయ పతాక ఆవిష్కరణ

కాట్రేనికోన జనవరి 25 (డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్):- ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేని కొనకోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కోస్టల్ సెక్యూరిటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మెరైన్ వారి ఉత్తర్వుల ప్రకారం దీవులు…

  • January 25, 2025
  • 64 views
పట్టు భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి సమావేశం

*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా // ముమ్మిడివరం // జనం న్యూస్ జనవరి 25 కాట్రేనికోన:- ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సన్నాహక సమావేశం 25వ తేదీ…

  • January 25, 2025
  • 66 views
నారాయణ కార్పొరేట్ కళాశాల ఫీజుల దోపిడీకి బలైన చరణ్ కుటుంబానికి న్యాయం చేయాలి -SFI

నారాయణ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళన జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- రాష్ట్రవ్యాప్తంగా నారాయణ , శ్రీ చైతన్య యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల దోపిడీ చేస్తూ వేధిస్తున్నాయని వాటి వలన అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యకు…

  • January 25, 2025
  • 61 views
||క్షేత్ర స్థాయిలో నేర నియంత్రణకు డ్రోన్ వినియోగం క్రియాశీలకం||

జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- క్షేత్ర స్థాయిలో నేరాలను నియంత్రించుటకు డ్రోన్ వినియోగం క్రియాశీలకంగా మారనున్నదని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 24న తెలిపారు. డ్రోన్ వినియోగించడంలో 30మంది పోలీసు కానిస్టేబుళ్ళుకు ఒక్క…

  • January 25, 2025
  • 64 views
“మంచి నీటి కొలాయిలు వెయ్యాలి”

జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం పట్టణంలోని రామకృష్ణ నగర్‌, ఎల్పీజీ నగర్‌ కాలనీలలో మంచినీటి కొలాయిలు వేయాలని కోరుతూ జనవరి 28న మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఎం పట్టణ కార్యదర్శి…

  • January 24, 2025
  • 63 views
టివిఏసి జెఎసి దీక్షలువిరమణ

మెదక్ జిల్లా టీవీఏసి జేఏసీ అధ్యక్షులు స్వామి జనం న్యూస్ 2025 జనవరి 24 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్):- విద్యుత్ సంస్థలోఆర్టిసన్స్ ను ప్రభుత్వం లోకి కాన్వర్షన్ చెయ్యాలి లేకపోతే మళ్ళీ ఉద్యమ కార్యాచరణ తప్పదని మెదక్ జిల్లా ఆర్టిసన్స్…

  • January 24, 2025
  • 132 views
విజయవంతమైన ప్రజా పరిపాలన సభలు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు..

అభినందిస్తున్న ప్రజానీకం. ప్రతిపక్ష నాయకుల చేసేటువంటి ఆరోపణలు అపోహాలు నమ్మొద్దు… కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి….. జనం న్యూస్ 24 జనవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల…

  • January 24, 2025
  • 61 views
లబ్ధిదారులకు గ్రామసభలలోనే ఎంపిక చేయాలి: సి పి ఎం

జనం న్యూస్ ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో సిపిఎం మండల, పట్టణ కమిటీల సమావేశం సూదగాని సత్య రాజయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com