• January 21, 2025
  • 20 views
కాశి తీర్థయాత్రకు వెళ్లిన పుణ్య దంపతులను సన్మానించిన కాలనీవాసులు

జనం న్యూస్ జనవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : పాపిరెడ్డి నగర్ శ్రీ వీరాంజనేయ శివాలయ దేవాలయ ముఖ్య సలహాదారుడు 72 వయస్సు గల శ్రీ మాదాసు అనంత రాములు మరియు వారి సతీమణి సువర్ణ పుణ్య దంపతులు…

  • January 21, 2025
  • 26 views
ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరికీ పింఛన్లు కట్!

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్) జనవరి 21 (జనం న్యూస్):ఏపీలో అర్హతలు లేకుండానే పింఛన్లు తీసుకుంటున్న వారిని ఏరివేసేందుకు అధికార యంత్రాంగం తనిఖీలు మొదలుపెట్టింది. తాజాగా దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించేందుకు అధికారులు సన్నద్ధం…

  • January 21, 2025
  • 22 views
త్వ‌ర‌లో వాట్సాప్ ద్వారా జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు ముందుగా తెనాలీలో ప్ర‌యోగాత్మ‌క ప‌రిశీల‌న‌..

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్) జనవరి 21 (ప్రజా ప్రతిభ): డేటా ఇంటిగ్రేష‌న్ స‌హా సాంకేతిక స‌వాళ్ల‌ను ప‌రిశీలించండి దీని ఫలితాల‌ను బ‌ట్టి త్వ‌ర‌లో రాష్ట్ర వ్యాపంగా అమ‌లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్‌ వాట్సాప్…

  • January 21, 2025
  • 21 views
ఎపి పాలిటిక్స్ లో తుఫాన్ రేపుతున్న లోకేష్ డిప్యూటీ సీఎం వ్యవహారం?

కూటమి నేతల మధ్య కోల్డ్ వార్..! ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్) జనవరి 21 (ప్రజా ప్రతిభ):ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుదుపు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ బాబుకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్…

  • January 21, 2025
  • 21 views
ట్రంప్ ప్రమాణ స్వీకారం.. అమెరికాలో పెట్టెబేడా సర్దుకుంటున్న అక్రమ ప్రవాసులు.

జనం న్యూస్ 21 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రవాసులకు స్వర్గధామంగా షికాగోఈ వారంలో అక్కడి చొరబాటుదారులపై చర్యలు ఉంటాయని వార్త.తమ పిల్లల్ని సంరక్షకులకు అప్పగిస్తున్న ప్రవాసులు..దేశాన్ని వీడేందుకు ఏర్పాట్లుఅమెరికా అధ్యక్షుడిగా…

  • January 21, 2025
  • 26 views
జమ్మికుంట లో బస్ డిపో నిర్మించాలి..

జనం న్యూస్ // 20 జనవరి// జమ్మికుంట// కుమార్ యాదవ్..జమ్మికుంట లొ బస్ డిపో నిర్మించాలని పలు మండలాల ప్రజలు కోరుచున్నారు. హుజురాబాద్ లో బస్ డిపో హైవేపై ఉన్నందున, అక్కడ డిపో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఇబ్బంది కలగదని అనుకుంటున్నారు.…

  • January 21, 2025
  • 23 views
ప్రభుత్వ అధికారుల చేతులమీదుగా ప్రజాక్రాంతి క్యాలేండర్ ఆవిష్కరణ..

జనం న్యూస్ //జనవరి //21//జమ్మికుంట //కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రజాక్రాంతి తెలుగు దినపత్రిక వార్షిక క్యాలెండర్ ను సోమవారం నాడు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ ఆయాజ్, జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి చేతుల మీదుగా క్యాలెండర్…

  • January 21, 2025
  • 25 views
రేపు లాలంకోడూరు ఎరికిరెడ్డి నాయుడు, అదమ్మ తీర్థం

అచ్యుతాపురం (జనం న్యూస్): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలం కోడూరు గ్రామంలో జనవరి 22 బుధవారం నాడు లాలం ఎరికిరెడ్డి నాయుడు, అదమ్మ తీర్థం సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం,9:30 నుండి జిల్లా స్థాయి వాలీబాల్…

  • January 21, 2025
  • 25 views
జె.ఎన్‌.టి.యులో విజయగౌరి ప్రచారం

జనం న్యూస్ 21 జనవరివిజయనగరం టౌన్ రిపోర్టర్గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జె.ఎన్‌.టి.యు క్యాంపస్‌లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కె.విజయగౌరి సోమవారం ప్రచారం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారానికి పోరాటం చేశానని,…

  • January 21, 2025
  • 30 views
A2 నిందితుడికి ప్రజా సొమ్ము ఎలా ఇస్తారు: బొత్స

జనం న్యూస్ 21 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్గోపికృష్ణ పట్నాయక్ రామతీర్థం బోడికొండపై కోదండ రాముని విగ్రహ ధ్వంసం కేసులో A2 నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ. 5లక్షలు ఎలా ఇస్తారని శాసనమండలి విపక్ష నేత…

Social Media Auto Publish Powered By : XYZScripts.com