మహనీయుడు స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశంపంతులు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన కశెట్టి జగన్ బాబు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 23 తర్లుపాడు మండలం జగన్నాధపురం గ్రామం లో గల ప్రాధమికపాఠశాలలో మహనీయుడు స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంపంతులు జయంతి వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కశెట్టి జగన్ బాబు ఘనంగా నిర్వహించారు…
లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల వద్ద స్వచ్చంద్ర,స్వర్ణాంధ్ర
జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 23 తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీలో ప్రభుత్వం ఆదేశముల మేరకు ఈ రోజు స్వర్ణాంధ్ర,స్వచ్చంద్ర కార్యక్రమం లో వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు,గ్రామస్తులకు అవగాహన కల్పించడమైంది, చేతుల శుభ్రత పాటించి,ఆరోగ్య…
నరసింహారావు మృతి బాధాకరం
జనం న్యూస్ నడిగూడెం ఆగష్టు 23 మండలం పరీదిలోని రత్నవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూవ నాయకుడు మొలుగూరి నరసింహారావు విద్యుత్ షాక్ తో మృతి చెందడం బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ…
విలేకరిపై హత్య పయత్నం, బెదిరింపు లు చేసిన ఇసుక, మట్టి మాపియాగ్యాంగ్ పై చర్యలు తీసుకోడి..
జనం న్యూస్ ఆగష్టు 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఎలాంటి అనుమతులు లేకుండా యాదేచ్చగా ఇసుక, మట్టిఅక్రమ రవా ణ…. మాఫియా లను అరికట్టండి. తీవ్రంగా హెచ్చరించిన ఖాబర్దార్… ఏ డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుమ్మరి లింగయ్య… కాసుల…
బిసీ రిజర్వేషన్ల పెంపునకు 25న సత్యాగ్రహ దీక్ష…
జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష…
నానో యూరియా పై అవగాహన
జనం న్యూస్ ఆగస్టు 23 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో వ్యవసాయంలో నూతనంగా వస్తున్నటువంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకోవాలని అప్పుడే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక పంటల దిగుబడి పెరిగి అధిక ఆదాయం…
లక్ష్మీదేవిపల్లి మండలంలో బీజేపీ ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం క్రైమ్, ఆగస్టు 23 ( జనం న్యూస్) కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం తీవ్ర అన్యాయమని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు లక్ష్మీదేవిపల్లి మండలంలో ఈరోజు…
శ్రీ శ్రీ 108 మల్లికార్జున్ శివాచార్య స్వామి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సిందే….
బిచ్కుంద ఆగస్టు 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఖత్గావ్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ 108 మల్లికార్జున్ శివచార్య స్వామి గారి మాతృమూర్తి బుధవారం రోజున పరమపదించడం జరిగింది.విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే…
కూకట్పల్లి చిన్నారి హత్యపై నిర్భయ ఆర్గనైజేషన్ తీవ్ర ఆగ్రహ0
భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 23 ( జనం న్యూస్) కూకట్పల్లి లో 10 సంవత్సరాల సహస్ర అనే చిన్నారిని అమానుషంగా హత్య చేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు, న్యాయవాది మల్లెల ఉషారాణి మాట్లాడుతూ,…
బిసీ రిజర్వేషన్ల పెంపునకు 25న సత్యాగ్రహ దీక్ష…
జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష…