కూకట్పల్లి సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న బండి రమేష్
జనం న్యూస్ మే 13 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి గ్రామంలో వేంచేసివున్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి గొట్టిముక్కల వెంకటేశ్వర రావు తో కలిసి, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…
కూకట్ పల్లి లో వరద బీభత్సం – ప్రజల ఇల్లోకి నీరు చేర్చిన హైడ్రా పనుల తడబాటు.
చిన్నపాటి వర్షానికి కూకట్ పల్లి ప్రాంతంలో సోమవారం భారీగా నీటి నిల్వలు ఏర్పడి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వర్షం తక్కువగానే ఉన్నప్పటికీ, రోడ్లన్నీ చెరువులాగా మారీ వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి ఇంట్లోనీ వస్తు సామాగ్రి అన్ని పాడైపోయాయి. వరద…
స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్
వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులు భారత దేశానికి,సైన్యానికి ఎలాంటి హాని కలగకూడదనిప్రార్థనలు జనం న్యూస్ న్యూస్12 మే బీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి భీమారం మండల కేంద్రంలోని ఆవడం ఎక్స్ రోడ్డు వద్ద భారతదేశానికి, దేశ సైనికులకు ఉగ్రవాదుల నుండి…
ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతున్న మండల విద్యాధికారి గజ్జల కనకరాజు
( జనం న్యూస్ చంటి) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెరగాలని గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులను ఇంటింటికీ కలిసి ప్రభుత్వ పాఠశాల యొaక్క ప్రాముఖ్యతను వివరించాలని ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రతి ఇంటికి ప్రచారం…
పిడుగుపాటుకు వ్యక్తి మృతి *కుంటినవలస లో విషాద ఛాయలు
జనం న్యూస్ 13 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మండలంలోని కుంటినవలస గ్రామానికి చెందిన కొల్లి రాంబాబు పిడుగుపాటుకు మృతి చెందడంతో కుంటినవలస గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకెళ్తే కుంటిన వలస గ్రామానికి చెందిన రాంబాబు మరో ఇద్దరు…
పిడుగుపాటుకు వ్యక్తి మృతి *కుంటినవలస లో విషాద ఛాయలు
జనం న్యూస్ 13 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మండలంలోని కుంటినవలస గ్రామానికి చెందిన కొల్లి రాంబాబు పిడుగుపాటుకు మృతి చెందడంతో కుంటినవలస గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకెళ్తే కుంటిన వలస గ్రామానికి చెందిన రాంబాబు మరో ఇద్దరు…
దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెూం మరియు విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత జనం న్యూస్ 13 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో టూరిస్టులపై తీవ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన భారత పౌరులకు,అందుకు ప్రతిగా…
ఎస్టీ వాడ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
జనం న్యూస్ మే 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలంలోని ఖీరిడి గ్రామ పంచాయతీ పరిధిలోన్ని ఎస్టీ వాడ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కి ప్రజా సంఘాల నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు…
బుద్ధుని శాంతి మార్గమే మానవాళికి రక్ష
భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ జనం న్యూస్ మే 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో బుద్ధుని శాంతి మార్గం ద్వారానే ప్రపంచ మానవాళి రక్షణ జరుగుతుందని భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షులు అశోక్ మాహుల్కర్…
సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులునర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ
జనం న్యూస్ రిపోర్టర్ నర్సంపేట 12/05/2025(సోమవారం ) ఈ నెల 15వ తారీకు నుండి కాళేశ్వరంలో జరగబోయే సరస్వతీ పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన…