జనం న్యూస్:ఫిబ్రవరి 28 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). యర్రగొండపాలెం MLA శ్రీ తాటిపర్తి చంద్ర శేఖర్ ఆదేశాల మేరకు ఇటీవల చనిపోయిన పుల్లలచెరువు వైస్సార్సీపీ కార్యకర్త కే.వి. ప్రసాద్ పెద్దకర్మ సందర్భంగా ఈరోజు వాళ్ళ కుటుంబానికి అండగా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 నియోజకవర్గంలోని రోడ్ల సమస్యని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను : ప్రత్తిపాటి.ప్రాధాన్యతాక్రమంలో ప్రభుత్వం రోడ్ల సమస్యను పరిష్కరిస్తుంది : ప్రత్తిపాటి. నియోజకవర్గంలోని అన్నిప్రధాన, ఇతర…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ గాంధీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణ ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య…
బిచ్కుంద ఫిబ్రవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల( అటనమస్) బిచ్కుందలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె. అశోక్ గారు కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ…
జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల లో జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో సివి రామన్ చిత్రపటానికి ప్రిన్సిపల్ రవికుమార్ ఉపాధ్యాయులు ఆధ్యాపకులతో కలిసి…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడికి దాతగా నిలిచిన మారబోయిన సాంబయ్య కి. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు వివరాల్లోకి వెళ్తే జోగం పల్లి గ్రామంలో ని…
బిచ్కుంద ఫిబ్రవరి 28 జనం న్యూస్ బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సు రాజుల గ్రామంలో న్యాయమూర్తి జే వినీల్ కుమార్ నిర్వహించారు ,న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 28 ఫిబ్రవరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారతదేశానికి చెందిన రాజస్థాన్ గుజరాత్ అస్సాం బీహార్ ఉత్తరప్రదేశ్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వర్తకులు తెలంగాణ రాష్ట్రంలో నకిలీ నాణ్యతలేని వస్తువులు విక్రయిస్తూ…
జనం న్యూస్: ఫిబ్రవరి 28 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ నిడమనూరు మండలం, ఊట్కూరు గ్రామంలో స్త్రీ, శిశు సంక్షేమ భవన నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి హాజరైనారు ఊట్కూరు గ్రామంలో…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ రైతు వేదికలో నూతనంగా గెలిచినటువంటి గ్రామ వార్డ్ మెంబర్లకు శిక్షణ తరగతులు 24 ఫిబ్రవరి నుండి ఫిబ్రవరి 28 వరకు…