రోడ్డుకు మోక్షం తెచ్చిన ఎమ్మెల్యే
జనం న్యూస్ పత్రిక ప్రకటన స్పందన జనంన్యూస్14మే భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి) భీమారం మండలంలోని బూరుగుపల్లి నుండి గేర్రగూడెం మీదుగా దాంపూర్ వరకు రోడ్డు నిర్మాణం ఎన్నో రోజుల నుండి అసంపూర్తిగా నిలిచి పోయిన రోడ్డు నిర్మాణ పనులను…
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఎన్టీఆర్ విగ్రహం
జనం న్యూస్ 14 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ జంక్షన్ సమీపంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ముందస్తు సమాచారం లేకుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని తొలగించడంతో నగరంలో…
గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 14 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వంగర మండలంలో లక్ష్మీదేవిపేట, వంగర పోలీసు స్టేషన్ను మే 13న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సందర్శించి, గ్రామంలో శాంతిభద్రతలను…
ఇలా ఉంటే కరెంట్ బిల్లు కట్టేదెలా ?
జనం న్యూస్ 14 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఇది ఆర్ & బి గెస్ట్ హౌస్ వద్ద గల కరెంట్ బిల్లులు కట్టించుకునే కేంద్రం.. చుట్టుపక్కల ప్రాంతాలందరికి అందుబాటులో వుండే కేంద్రం.. ఇక్కడ నుండే విద్యుత్ సిబ్బంది…
నారాయణపురంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
జనం న్యూస్ 14 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నారాయణపురంలో సుమారు 160 కుటుంబాలు మంగళవారం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. టీడీపీ నాయకుడు పైడి రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు వీరికి కండువాలు వేసి…
మేయర్ శ్రీనివాసరావుని అభినందించిన బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ మే 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీవీఎంసీ మేయర్ గా ఎన్నికైన పీలా శ్రీనివాసరావును మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువతో…
బంజారా ఆలయల ధూప దీప నైవిద్యాలకు, అర్చకుల వేతనాలకై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి,
మాజీ మ్మెల్సీ రాములు నాయక్, జనం న్యూస్, మే 14,కంగ్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని బంజారా ఆలయల ధూప దీప నైవిద్యాలకై,ఆలయ అర్చకులకై,ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్,బంజారా సంఘం పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ…
వరదరాజ స్వామి దేవాలయానికి విరాళం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
జనం న్యూస్, మే 15 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజ పురంలో బుదవారం శ్రీ వరదరాజ స్వామిని దర్శించుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల…
జంబూద్వీప జన జాగృతి – J3 ఆధ్వర్యంలో.. ఘనంగా గౌతమ బుద్ధుని 2569 జయంతి వేడుకలు.
జనం న్యూస్, మే 14 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహానికి J3 నాయకులు దీపారాధన నిర్వహించడం జరిగింది మరియు గౌతమ బుద్ధుని యొక్క…
తాడువాయి గ్రామంలో వాగులో మట్టి పోసే ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు
జనం న్యూస్ మే 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని తాడువాయి రెవెన్యూ శివారులో వాగులో మట్టి పోసి ఆక్రమణకు గురి చేస్తున్నారని వివిధ దిన పత్రికలలో ప్రచురితమైనందున మంగళవారం రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు పరిశీలన…