• March 28, 2025
  • 19 views
గోర్ బోలి భాషను అధికార భాషగా గుర్తించి అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చందులాల్ నాయక్

జనం న్యూస్ -మార్చి 28 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం గోర్ బోలి భాషను అధికార భాషగా గుర్తించి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చాలని…

  • March 28, 2025
  • 19 views
విజయనగరంలో బాలికపై బాలుడు అత్యాచారయత్నం

జనం న్యూస్ 28 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక:విజయనగరం రూరల్‌ పరిధిలో బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు రూరల్‌ ఎస్‌ఐ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఈనెల 26న ఈ ఘటన జరగ్గా కేసు నమోదు చేశామన్నారు. ఇంటిలో…

  • March 28, 2025
  • 22 views
జిల్లా రామ్ చరణ్ యువశక్తి మరియు జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

జనం న్యూస్ 28 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం స్థానిక విజయ బ్లడ్ బ్యాంక్ నందు జిల్లా రాంచరణ్ యువశక్తి టీం ప్రతినిధులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జనసేన నాయకులు…

  • March 28, 2025
  • 19 views
బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త

జనం న్యూస్ 28 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :రాష్ట్రంలోని బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేయటానికి ప్రత్యేక…

  • March 27, 2025
  • 20 views
ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలి

జనం న్యూస్ మార్చి 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) క్రైస్తవ ప్రబోధకుడు, గ్రంథాల పరిశోధకుడిగా పేరొంది హైదరాబాద్ నగర కేంద్రంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా సువార్తికుడిగా పని చేస్తున్న పగడాల ప్రవీణ్ గత మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి సమీపంలో…

  • March 27, 2025
  • 27 views
ఈద్గా, కబ్రస్థాన్ లను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్

జనం న్యూస్ // మార్చ్ // 27 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా, కబ్రస్థాన్ లను గురువారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ.. రానున్న రంజాన్…

  • March 27, 2025
  • 39 views
తాసిల్దార్ కార్యాలయానికి విలేకరుల కు అనుమతి లేదా

వివరణ కోరిన పాత్రికేయులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. జనం న్యూస్,మార్చ్ 27, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండల కేంద్రం ఐనా కంగ్టి,తాసిల్దార్ కార్యాలయనికీ గురువారం నాడు తాసిల్దార్ కార్యాలయం ప్రవేశం ద్వారం వద్ద, విలేకరులకు అనుమతి లేదంటూ గోడకు పత్రిక…

  • March 27, 2025
  • 41 views
ప్రమాదకరంగా ఉన్న ఇంకుడు గుంటని వెంటనే పూడ్చి వేయాలి..

జనం న్యూస్ మార్చి 27(నడిగూడెం) మండలం లోని బృందావనపురం గ్రామంలో బొడ్డు లచ్చయ్య ఇంటిముందు ప్రమాదకరంగా ఉన్నా ఇంకుడు గుంతని వెంటనే పూడ్చి వేయాలి అని సిపిఎం మండల కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.గురువారం గ్రామంలోని ప్రమాదకరంగా…

  • March 27, 2025
  • 34 views
సర్వజన సదస్సును జయప్రదం చేయండి…

జనం న్యూస్ మార్చి 27(నడిగూడెం) మండలంలోని రత్నవరం రైతు వేదిక నందు నేడు ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్ననడిగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ సభ్యుల సర్వసభ్య సమావేశం సర్వజన సదస్సు ను జయప్రదం చేయాలని చైర్మన్ కొల్లు రామారావు గురువారం…

  • March 27, 2025
  • 30 views
ఎల్లయ్య మృతి అత్యంత బాధాకరం

జనం న్యూస్ మార్చి 27(నడిగూడెం) నడిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దేవరంగుల ఎల్లయ్య మృతి అత్యంత బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com