నూతన క్రీడదుస్తులతో విద్యార్థులు
ఏర్గట్లజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యారులకు క్రీడా దుస్తుల పంపిణీ*. జనం న్యూస్ జనవరి 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నొల్ల శివకుమార్ మరియు కో-ఆపరేటివ్ బ్యాంక్…
ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23:- తర్లుపాడు మండలం లో అన్ని గ్రామాల్లో టిడిపి నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తర్లుపాడు టిడిపి నాయకులు ఆధ్వర్యంలో తర్లుపాడు జిల్లాపరిషత్ ఉన్నత…
పరెడ్ గ్రౌండ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఐఏఎస్, ఎస్పి డివి శ్రీనివాసరావు ఐపిఎస్
జనం న్యూస్ జనవరి 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్వహించబోయే వేడుకలకు ముస్తాబు అవుతున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే…
నేనున్న అనికార్యకర్తలకు భరోసా ఇచ్చేనాయకుడు -ఎంపీధర్మపురి అర్వింద్
జనం న్యూస్ జనవరి 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల బీజేపీ అధ్యక్షడు ఏలేటి నారాయణమాట్లాడుతూ ఇప్పుడుఎలక్షన్లులేవు ఓట్లు అడిగే అవసరం లేదు అయినప్పటికీ తడ్పాకల్ గ్రామానికి (99 బూత్) చెందిన కార్యకర్త నర్రా రాజు కుగత నెలలో బైక్ ప్రమాదంలోతీవ్ర…
లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం నూతన కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకారం
పయనించే సూర్యుడు జనవరి 23 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- మూసాపేట్ లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నూతన ఆలయ కమిటీ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా హాజరైన…
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
జనం న్యూస్ జనవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప పోరాటయోధుడు ఆజాద్ హింద్ పౌజు వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి…
AIYF పల్నాడు జిల్లా కార్యదర్శిగా 2వసారి ఎన్నికైన CPI సుభాని
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- పల్నాడు జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య AIYF మహాసభలు వినుకొండ నియోజకవర్గంలో జరిగిన నేపథ్యంలో జిల్లా కార్యదర్శిగా CPI సుభాని రెండోసారి ఎన్నికయ్యారు. సుభాని ఎన్నిక…
ప్రజా సంక్షేమ పథకాలా కాంగ్రెస్ కార్యకర్తల పథకాలా
జనం న్యూస్ జనవరి 23 శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గంట శ్యాంసుందర్ రెడ్డి మైలారం గ్రామం మాజీ సర్పంచ్ ఆరికిల్ల ప్రసాద్ మండల ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్…
ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దు హౌసింగ్ బోర్డు అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
రోడ్ల విస్తరణలో ప్లాట్లు పోయే ప్రమాదం ఉంది…కొనుగోలుదారులు జాగ్రత్త….ఎంఎల్ఏ కృష్ణారావు హెచ్చరిక. జనం న్యూస్ జనవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌసింగ్ బోర్డు అధికారులకు సూచించారు.…
తడ్కల్ లో 24 శుక్రవారం ప్రజా పాలన గ్రామసభ
మండల ప్రత్యేక అధికారి ఏడిఏ నూతన్ కుమార్, పంచాయతీ ప్రత్యేక అధికారి భాస్కర్, జనం న్యూస్,జనవరి 23,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజా పాలన గ్రామసభను శుక్రవారం నిర్వహిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి…