లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..!
జనంన్యూస్. 11.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు…
బాల సాహిత్యం పై పరిశోధన జరగాలి
జనం న్యూస్ ;11ఆగస్టు సోమవారం:సిద్దిపేట నియోజికివర్గ ఇన్చార్జి వై.రమేష్ నేటి బాలలే రేపటి పౌరులు అట్టి బాలల ఎదుగుదలకు తోడ్పడే బాలసాహిత్యంపై విరివిగా పరిశోధన జరగాలని ఉండ్రాళ్ళ రాజేశం, పెందోట వెంకటేశ్వర్లు, ఎడ్ల లక్ష్మి, కాల్వ రాజయ్య, బస్వ రాజ్ కుమార్…
అయినవిల్లి బీజేపీ అధ్యక్షుడికి విజయవాడ లో ఘన సన్మానం
జనం న్యూస్ ఆగస్టు 11 అమలాపురం విజయవాడ జింఖానా ఆడిటోరియంలో ఆదివారం జరిగిన రాష్ట్ర మెడికల్ లేబొరేటరీ అసోసియేషన్ సెమినార్లో అయినవిల్లి బీజేపీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన యనమదల వెంకటరమణను అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రమోద్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మూర్తి…
పదవి లేకపోయినా హామీ మరువను
సాయి కిరణ్ కోలుకున్నంత వరకు ఆర్థిక సహాయం చేస్తా చారుగుండ్ల. జనం న్యూస్,11ఆగస్టు,జూలూరుపాడు మండలం గుండేపూడి గ్రామ వాస్తవ్యులు మునగాల సాయి కిరణ్ కు 2023 సంవత్సరంలో ద్విచక్ర వాహన ప్రమాదంలో తలకు గాయం కావడంతో తలకు ఆపరేషన్ అనంతరం ఆరోగ్య…
నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే….
బిచ్కుంద ఆగస్టు 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని రాజుల్లా గ్రామంలో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను నూతన రేషన్ కార్డు జుక్కల్ శాసనసభ్యులు తోడు లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
నూతన బలబద్ర రాయల్ గ్రౌండ్ రెస్టారెంట్ప్రా ప్రారంభించిన కంచర్ల బాబి
జనం న్యూస్ ఆగస్టు 11 ఎన్నో వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్న బలభద్రపు సుధీర్ హోటల్ రంగంలో కూడా రాణించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబి అభిలషించారు. రాజధాని అమరావతికి కూత వేటు దూరంలోని మందడం గ్రామంలో…
.సీపీఐ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి తోట బిక్షపతి
జనం న్యూస్ ఆగస్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం శివారులో గల ప్రభుత్వ భూమి లో సమ సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించి అనేక త్యాగాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)…
వృద్ధ మహిళ అదృశ్యం
జనం న్యూస్. ఆగస్టు 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ఆసుపత్రి కంటూ వెళ్లిన వృద్ధ మహిళ అదృశ్యమైన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్నూర మండలంలోని తుర్కల ఖానాపూర్…
తార్ రోడ్స్ పై కేజవిల్ ట్రాక్టర్స్ నడిపితే కేసు నమోదు చేసి ట్రాక్టర్ సీజ్ చేస్తాం,
సీఐ వెంకట్ రెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 11,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని ట్రాక్టర్ యజమానులు వ్యవసాయ పనులకై తమ ట్రాక్టర్ కేజవిల్స్ తో తార్ రోడ్స్ పై నడిపితే చర్యలు తప్పవని సీఐ వెంకట్ రెడ్డి,అన్నారు.ఈ సందర్భంగా సీఐ…
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
జనం న్యూస్. ఆగస్టు 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999- 2000.సంవత్సరానికి చెందిన బ్యాచ్ విద్యార్థులు ఆదివారంనాడు పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు నవాబ్ రెడ్డి,నర్సింలు,…