యువత మేలుకో..మత్తు వదులుకో..!
జనంన్యూస్. 26. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని చీమన్ పల్లి గ్రామం లో అంతర్జాతీయ మారక ధ్రవ్యల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా చీమన్ పల్లి చార్వక విద్యాలయం. ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ కు వ్యతిరేఖంగా యువత…
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!
జనంన్యూస్. 26. నిజామాబాదు. ప్రతినిధి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ను ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో…
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎస్సై కి కానిస్టేబుల్ కి ప్రగాఢ సానుభూతి తెలిపిన బిజెపి ప్రముఖు
జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఆలమూరు పోలిస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం. అశోక్ మరియు కానిస్టేబుల్ జీవన్ విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఒక ముఖ్యమైన కేసు…
తిరుమల ఉద్యోగులకు హెల్మెట్ ల పంపిణీ :
జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురానికి చెందిన దాత నిమ్మకాయల సత్యనారాయణ సహకారంతో తిరుమల లోని టీటీడీ ఉద్యోగులకు 2000 హెల్మెట్ లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పంపిణీ చేసారు . తిరుమలలోని చైర్మన్…
మెట్ పల్లి పట్టణములో జగన్నాథ రథయాత్ర
రథయాత్రను విజయవంతం చేయాలని భక్తులను కోరిన సురభి నవీన్ జనం న్యూస్, జూన్ 26, జగిత్యాల జల్లా మెట్ పల్లి: పట్టణంలో, రేపు అనగా 27 జూన్ శుక్రవారం రోజున పెద్దాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది…
గుమ్మిర్యాల్లో ఇద్దరు దుండగులు చైన్ అపహారణ
జనం న్యూస్ జూన్ 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో పట్టపగలు చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ఆ గ్రామానికి చెందిన నేరెళ్ల సాయవ్వ ( 60) వృద్ధురాలు మధ్యాహ్నం 2:30ప్రాంతంలో తన ఇంటి ఆరు బయట…
ఎల్లమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి ఈటెల రాజేందర్ ని ఆహ్వానించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు సంతోష్ కుమార్
జనం న్యూస్ జూన్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆషాడ మాసం తొలి ఆదివారం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన కెపిహెచ్బి కాలనీ ఎడవ పేస్ లోని శ్రీ శ్రీ శ్రీ కైతలాపూర్ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఐదవ కళ్యాణ…
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోతుల రాజేందర్
జనం న్యూస్ జూన్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోతుల రాజేందర్ నియమితులైన సందర్భంగా గురువారం ఉదయం శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే పిఎసి చైర్మన్ ఆరెకపూడి…
మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం
జనం న్యూస్ జూన్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చండూరు గ్రామంలో ఉదయం పాఠశాలలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు అంశాలు నేను మాదకద్రవ్యాల పై జరుగుచున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని…
ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వెంకటేశ్వరరావు ను సత్కరించిన బీజేపీ నేతలు
జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి ఎమర్జెన్సీ డే సందర్భంగా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లి 21 నెలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న అమలాపురం కి చెందిన డాక్టర్ అయ్యగారి వెంకటేశ్వరరావు ని బుధవారం ఎమర్జెన్సీ చీకటి రోజున గుర్తు చేస్తూ…