ఉల్లాసంగా ఉత్సాహంగా….
మద్నూర్ ఏప్రిల్ 1 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో గల ఈతకొలనులో మంగళవారం సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ వారి పిల్లలు తో కలిసి…
సింగరేణి సీ అండ్ ఎండితో భేటీ అయిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమల్ల శంకర్ ఏప్రిల్ 01 ( జనం న్యూస్) కార్మికుల సొంతింటి కల నెరవేర్చండి కోర్ట్ రోడ్డు, త్రిమాత టెంపుల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించండి 17 కమ్యూనిటీహాళ్ళ నిర్మాణానికి స్థలాలు కేటాయించాలి వీకే ఉపరితల గని…
సన్న బియ్యం పంపీణీ ప్రారంభించిన ఎమ్మెల్సీ దండె విఠల్
జనం న్యూస్ ఏప్రిల్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణం ఇందిరా మార్కెట్ లో గల రేషన్ షాప్ లో మంగళవారం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్,…
మృతుని కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని అందజేత
కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి గంగారపు మహేష్.. జనం న్యూస్ // ఏప్రిల్ //1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఇల్లందుల సదయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా…
సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెట్టడం అత్యంత దౌర్భాగ్యం
జమ్మికుంట మాజీ జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మకానికి పెట్టడం అత్యంత దౌర్భాగ్య…
సంక్షేమ బోర్డు అమలు కై మే 20న సమ్మె కోన లక్ష్మణ
జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ను నెల రోజుల్లో పరిష్కారం చేయాలనీ లేకుంటే మే 20న సమ్మెకు చేస్తునట్లు ఆంధ్రప్రదేశ్ భవన…
కొత్తూరు గ్రామం లో డంపింగ్ యార్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆర్ డి ఓ ఆయేషా
జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి కొత్తూరు లో ఉన్న డంపింగ్ యార్డ్ ని శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పరిశీలించిచుట్టూ ప్రభుత్వ భూమి ఎంత ఉందొ సర్వే చెయ్యమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎనిమిదిన్నర ఎకరాలలో…
బదిలీపై వెళ్తున్న కానిస్టేబుల్ రంజిత్ కుమార్ కు సన్మానం
జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గత 5 సంవత్సరాలుగా పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ కే. రంజిత్ కుమార్ ఇటీవల జరిగినటువంటి బదిలీలలో శాయంపేట…
ఎండలుమండిపోతున్నాయి
పనులకు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తలుపాటించండి ఏప్రియల్ 1 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు మూలుగుజిల్లా వాజేడుమండలం అరగుంటపల్లిగ్రామంలో జిల్లాఅధికారుల ఆదేశాలమేరకు వ్యవసాయ పనులకు వెళ్ళేవాళ్ళు వడదెబ్బకిగురికాకుండ ముందుజాగ్రత్తలుతీసుకోవాలని ఆదేశించడం జరిగింది అరగుంటపల్లిలో వ్యవసాయపనులుచేస్తున్నవారిదగ్గరుకువెళ్లి ఓవర్ ఎస్ ప్యాకేట్లు మరియు కడుపునొప్పికి మెట్రోజెల్ మందులు అందచేయడంజరిగినది…
ఎన్టీఆర్ భరోసా పథకంలో డయాలసిస్ పేషెంట్ కి పది వేలు మంజూరు
జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో 84 వ వార్డు విలీన గ్రామాలు సిరసపల్లిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సిరసపల్లి సత్తిబాబు కు డయాలసిస్ చేసుకున్న పేషంట్ కి ప్రతినెల…