కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. శేరి సతీష్ రెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా పౌష్టిక విలువలు కలిగిన సన్న బియ్యం పంపిణీని…
ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఐదు లక్షల రూపాయల వరకు విత్డ్రా చేయొచ్చు
జనం న్యూస్, ఏప్రిల్ 2 (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ కుమార్) ఉద్యోగులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ పి యాప్ విత్డ్రా ఆటో మేటిక్ సెటిల్మెంట్ లిమిట్ రూ.ఒక లక్ష నుంచి రూ.ఐదు లక్షలకు పెంచాలని…
ప్రజల హృదయాల్లో రాంబాబు అన్న స్థానం సుస్థిరం.
ఆయన చేసిన మంచి శాశ్వతం. జనం-న్యూస్, ఏప్రిల్ 01, (ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్): గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు. ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసన…
సంక్షేమ పథకాల్లో ‘సన్నబియ్యం’కీలకంప్రభుత్వ ప్రతిష్టను పెంచనున్న సన్నబియ్యం పథకం
అవినీతి, అక్రమాలకు తావులేకుండా పథకం కొనసాగించాలికొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావుసన్న బియ్యం పంపిణీ’పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జనం న్యూస్ 01 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) కొత్తగూడెం/చుంచుపల్లి/సుజాతనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ…
సన్న బియ్య పంపిణీ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి
జనం న్యూస్,ఏప్రిల్1, జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం నేడు ప్రారంభోత్సవం సందర్భంగా మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు లేళ్ళ…
సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవంలో సొసైటీ చైర్మన్..
బిచ్కుంద ఏప్రిల్ 1:-( జనం న్యూస్) ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో మంగళవారం రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పట్లోళ్ల రామకృష్ణారెడ్డి( భీమ్ పటేల్), కాంగ్రెస్…
నేటి నుంచి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పాదయాత్ర
గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ జనం న్యూస్ ఏప్రిల్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్షంగా గ్రామ స్థాయిలో కాంగ్రెస్…
కాంగ్రెస్ అంటేనే…కరువు….
ఛాట్లపల్లి మాజీ సర్పంచ్ నరేష్ జనం న్యూస్,ఏప్రిల్ 2 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు తమ పంటలు తామే కాల్చుకునే పరిస్థితి…
తాగునీటి ఎద్దడి నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టండి
జనం న్యూస్ 01 ఏప్రిల్ కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) ప్రతిపాదనలో ఉన్న నీటి పథకాలను సత్వరమే పూర్తి చే మంచినీటి సమస్య పరిస్కారానికి నిధుల కొరత లేకండా చూస్తా నీటి సమస్యపై ప్రజలు నుంచి ఫిర్యాదులు…
రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాలు అందజేసిన దుబ్బాక బాలాజీ దేవాలయం
భద్రాచల రామయ్య కల్యానానికి దుబ్బాక నుండి 50కిలోలు కళశాలలో గోటి తాలంబ్రాలు అందజేసిన కమిటీ సభ్యులు రామభక్తిలో ముందున్న దుబ్బాక: రామకోటి రామరాజు జనం న్యూస్, ఏప్రిల్ 2, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) శ్రీరామకోటి భక్త…