(జనం న్యూస్ అక్టోబర్ 13 ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండలం చెన్నూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్, సోమవారం రోజున బాకీ కార్డుల కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు…
రోడ్లపై పేరుకుపోయిన చెత్తతో అవస్థలు పడుతున్న కాలనీవాసులు నిధుల లేక సమస్యల వలయంలో నందికొండ మున్సిపాలిటీ జనం న్యూస్- అక్టోబర్ 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఎంపిడిఓ కె.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ పి.శ్రీ హరి బాబులకు వినతి. గిరిజన సమాఖ్య,యువజన సమాఖ్య నాయకులు. చిలకలూరిపేట /మండలంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి…
సర్పంచులకు ఒకన్యాయం ఎమ్మెల్యే లకు ఒక న్యాయమా.. స్థానిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ జీవోను అమలు చేయాలి..! బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పైతర నరసింహ రెడ్డి జనం న్యూస్, అక్టోబర్ 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 13 జహీరాబాద్. పట్టణంలోని సిటీ సెంటర్ ఆసుపత్రి ప్రధాన డాక్టర్ ఆరాధన్ రెడ్డి, డైరెక్టర్ సారిన్ జాన్ జన్మదిన వేడుకలు ఆదివారం నాడు సిటీ సెంటర్ ఆసుపత్రిలో పార్లమెంట్ ఇంచార్జ్, ఆసుపత్రి డైరెక్టర్…
జహీరాబాద్ మండలంలోని అనేగుంట గ్రామంలోని మహిళల అధ్వర్యంలో జరిగిన ఓటు చోర్ గద్ది చోడ్” తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 13 కార్యక్రమంలో* ముఖ్య అతిధిగా పాల్గొన్నా *జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా కాంగ్రెస్…
జనం న్యూస్ అక్టోబర్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీని సంస్థ గతంగా అంకితభావంతో బలోపేతం చేసే వారికి హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి…
జనంన్యూస్. 13.నిజామాబాదు. శిక్షణార్థులకు సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదేశాలు. నేడు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట వద్ద గల పోలీసు శిక్షణ కేంద్రమును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 12 జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా గాంధీనగర్ కాలనీ అంగన్వాడి లో పల్స్ పోలియో డ్రాప్ వేయడం జరుగుతుంది మూడు రోజులపాటు చిన్నపిల్లల అందరికీ పోలియో చుక్కలు వేయించండి 5 సంవత్సరాలలోపు…
గుడిపల్లి మండలం లోని ఘనపురం గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్ సమక్షం లో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా…