• June 27, 2025
  • 25 views
మందుబాబులకు అడ్డాగా మారిన పంట పొలాలు…

(జనం న్యూస్ జూన్ 27 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) మండలంలోని పలు గ్రామాలలో పంట పొలాలను అడ్డాలుగా మార్చుకుని మందు బాబులు మధ్యం తాగి సీసాలు వదిలేసి వెళ్లడంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ సీజన్…

  • June 27, 2025
  • 24 views
మనిషి “సమయం లేదు” అంటూ తనను తానే మర్చిపోయాడు.

ప్రపంచం సులభమైంది,వేగం పెరిగింది,సాంకేతికత దగ్గరైంది,దూరాలు తగ్గాయి,ఆధునికత పెరిగింది,అవకాశాలు వచ్చాయి. (జనం న్యూస్,జున్ 27, భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండల పత్రిక ప్రతినిధి కాసిపేట రవి, శుక్రవారం, నేటి సమాజంలో జీవించే మనుషుల,కథనం : పన్నెండు గంటల ప్రయాణం నాలుగు…

  • June 27, 2025
  • 23 views
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం

(జనం న్యూస్ చంటి జూన్ 27) దౌల్తాబాద్ మండల్ కేంద్రంలోని శేరిపల్లి బంధరం గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త రంగంపేట వేణు వాళ్ళ నాన్నగారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఇట్టి విషయం మేరకు రఘునందన్ రావు గారి ఆదేశాల…

  • June 27, 2025
  • 25 views
సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు..

జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. హైదరాబాద్ లో గచ్చిబౌలి జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలోఈనెల 25 తేదీ నుండి జరుగుతున్న 8 వ జాతీయస్థాయి తైక్వాండోలో సత్తా చాటిన నిజామాబాద్ క్రీడాకారులు. పలువురు క్రీడాకారులు గోల్డ్ మెడల్స్. సిల్వర్ మోడల్స్. బ్రౌన్స్…

  • June 27, 2025
  • 27 views
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలి

కురిమెళ్ళ శంకర్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు జనం న్యూస్ 27జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గ ) స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 42% కి పెంచుతూ టీజీ ప్రభుత్వం వెంటనే జీవోను జారీ చేయాలని,జారీ చేసిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియ…

  • June 27, 2025
  • 27 views
బీబీపేట్ మండలం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

జనం న్యూస్ జూన్ 27 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనర్సింలు, ఆదేశాల మేరకు బీబీపేట్ మండలం లో నూతన కార్యవర్గంను డివిజన్ అధ్యక్షుడు మచ్చేందర్, జిల్లా సహయ కార్యదర్శి చందుపట్ల విఠల్…

  • June 27, 2025
  • 41 views
మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దు -ఎస్సై సీతారాం మాదకద్రవ్యాల పై అవగాహన ర్యాలీ

జనం న్యూస్ 27 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక యువత మాదకద్రవ్యాలకు బానిసలై జీవితం నాశనం చేసుకోవద్దని ఆండ్ర ఎస్సై సీతారాం అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలో…

  • June 27, 2025
  • 28 views
వారికి బెయిల్‌ కూడా దొరకడం కష్టం: జిల్లా జడ్జి

జనం న్యూస్ 27 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక యువత మాదకద్రవ్యాల జోలికి పోవద్దని, మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భబిత అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పూల్‌…

  • June 27, 2025
  • 25 views
ప్రతీ ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరం కావాలి

విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్. జనం న్యూస్ 27 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ‘డ్రగ్స్ దుర్వినియోగం మరియు రవాణ వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం” సందర్భంగా విజయనగరంపట్టణంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో లీప్యారడైజ్ ఫంక్షను హాలు…

  • June 27, 2025
  • 26 views
జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎం.ఎస్.ఎన్ రాజు

జనం న్యూస్ 27 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎం.ఎస్.ఎన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఒంగోలులో జరిగిన 36వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యవర్గ ఎంపిక జరిగింది.ఈ ఎంపిక ప్రక్రియలో విజయనగరం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com