• June 17, 2025
  • 19 views
అన్నదాతల ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరం ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 17 రిపోర్టర్ సలికినీడి నాగు చనిపోవడం సమస్యలకు పరిష్కారం కాదని రైతులు గ్రహించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపింది జగన్ కాదా ఐదేళ్లపాటు అన్నదాతల్ని, వ్యవసాయాన్ని…

  • June 17, 2025
  • 29 views
గిరిజన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి . జనం న్యూస్.జూన్ 17, 2025:(ఆసిఫాబాద్ )కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జిల్లాలోని ఆదివాసి, గిరిజన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని…

  • June 17, 2025
  • 42 views
పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బహుమతిగా నోట్ పుస్తకాలు

జనం న్యూస్ ;17 మంగళవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;తొగుట మండలం ఘణపురం ప్రాథమిక పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయురాలు వనజ మేడం స్నేహితురాలి కూతురు లోహిత రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఘణపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ సుమారు రూ. 8000/-…

  • June 17, 2025
  • 25 views
11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం..!

జనంన్యూస్. 17.నిజామాబాదు. ప్రతినిధి. యోగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మై నారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (బాలుర) (నాగరం, ధర్మపురి హిల్స్) లలో యోగ అవగాహన, ఆరోగ్య పరీక్షలు,మరియు సామూహిక యోగ ప్రదర్శన నిర్వహించినట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్…

  • June 17, 2025
  • 27 views
నాగార్జునసాగర్ కు చెందినడాక్టర్ గారపాటి కిషోర్ కు జీవితకాల సాఫల్య పురస్కారం

జనం న్యూస్ – జూన్ 17- నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీ కు చెందిన డాక్టర్ గారపాటి కిషోర్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ సర్జన్ గా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. హిల్ కాలనీలో…

  • June 17, 2025
  • 23 views
రెంజల్ పోలీస్ స్టేషన్ పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్..!

జనంన్యూస్. 17. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ రెంజల్ పోలీస్ స్టేషన్ పర్యవేక్షించడం జరిగింది 1) పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు 2) రిసిప్షన్ సెంటర్ పనితీరును…

  • June 17, 2025
  • 27 views
పేద కుటుంబాలకు స్వంత ఇండ్ల కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

జనం న్యూస్ జూన్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రతీ నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటుందని ఆర్టీఏ మెంబర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్య రమేష్ అన్నారు. మండలంలోనీ కొండపల్లి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు…

  • June 17, 2025
  • 29 views
సోనాల గొజ్జగావ్ గ్రామంలో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు…

మద్నూర్ జూన్ 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం గొజ్జగావ్ గ్రామంలో నాయబ్ తాసిల్దార్ శివరామకృష్ణ భూభారతి సదస్సులో పాల్గొన్నారు సోనాల గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ…

  • June 17, 2025
  • 27 views
పూడిమడక ఉప్పుటేరులో చేపలు మృత్యువాత

మత్స్య సంపద మృతికి కారణమైన ఫార్మా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్‌ జనం న్యూస్,జూన్17,అచ్యుతాపురం:వర్షం పడితే చాలు పూడిమడక ఉప్పుటేరులో చేపలు చనిపోయినట్లే.. అలా ఎందుకు జరుగుతుందని ఆశ్చర్యపోతున్నారా..అచ్యుతాపురం సెజ్ లో ఉన్న ఫార్మా కంపెనీల వ్యర్థ రసాయనాలను సముద్రంలోకి…

  • June 17, 2025
  • 22 views
సీఎం చంద్రబాబు ఏమ్మెల్యే ప్రత్తిపాటి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మున్సిపల్ చైర్మన్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 17 రిపోర్టర్ సలికినీడి నాగు ఇటు సంక్షేమం అటు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందని మున్సిపల్ చైర్మన్ రఫాని అన్నారు. పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయంలో తల్లికి వందనం సూపర్ సక్సెస్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com