పొలంలో నీటి కుంటల నిర్మాణాలతో వర్షపు నీటి సేకరణ
రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ విస్తిర్ణాధికారి సంతోష్ జనం న్యూస్,మే 16,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని వ్యవసాయదారులకు నీటి ప్రాముఖ్యతను వివరిస్తున్న వ్యవసాయ విస్తీర్ణాధికారి సంతోష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో కురిసిన ప్రతి నీటి బొట్టుని మనం…
పుణ్య శ్లోక అహల్య భాయ్ హుల్కర్ 300వ జయంతి వేడుకలు పాల్గొన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు
జనం న్యూస్ మే 16 ముమ్మిడివరం ప్రతినిధి పుణ్య శ్లోక అహల్య భాయ్ హుల్కర్ 300వ జయంతి వేడుకలు రాష్ట్ర కార్యశాలకు విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రివర్యులు జాతీయ ఉపాధ్యక్షురాలు మీనాక్షి లేఖీ వారిని కలిసిన కోనసీమ బిజెపి నేతలు అనకాపల్లి…
బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించడమే లక్ష్యం.
మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్ జనం న్యూస్, మే16,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని చర్చ్ వద్ద బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని మండల విద్యాధికారి విద్యార్థుల సంరక్షకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి…
అడ్వకేట్ సిహెచ్ అర్చన శ్రీనివాస గౌడ్ కి శుభాకాంక్షలు తెలియజేసిన తెల్ల హరికృష్ణ
జనం న్యూస్ మే 16 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అడ్వకేట్ సిహెచ్ అర్చన శ్రీనివాస గౌడ్…
సొసైటీలో జిలుగు ఏరువులు అందుబాటులో ఉన్నవి..!
జనంన్యూస్ 16. సిరికొండ.ప్రతినిధి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పచ్చిరొట్ట ఎరువు అయిన జీలుగా విత్తనాలు సిరికొండ మండలములోని సొసైటి లలో అందుబాటులో ఉన్నవి. Pacs సిరికొండ పరిధిలోని 600 బస్తాలు , ప్యాక్స్ తుంపల్లి పరిదిలో 300…
కనకయ్య కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు
జనం న్యూస్, మే 17(తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ మండల బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ దాచారం కనకయ్య, పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…
ఎల్సీవేర్ ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురితమైన డాక్టర్ బండి శ్రీకాంత్ పరిశోధన పత్రం
-బ్రెస్ట్ క్యాన్సర్ పై జరిపిన పరిశోధనకు గాను ప్రముఖ జర్నల్లో ప్రచురణ జనం న్యూస్ : 16 మే శుక్రవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్: టిఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్ సిద్దిపేట డైరెక్టర్, సిద్దిపేట మండలం రావురుకుల గ్రామానికి…
ప్రజలుఎంతోపర్యావరణoఅంతే ముఖ్యం -మండు టెండా చెట్టు క్రిందా
ప్రెస్ క్లబ్ సభ్యులు భీమారం జనం న్యూస్ మే 16 భీమారం మండలం ప్రతినిదికాసిపేటరవి పచ్చ ధనం పరి శుభ్రతా మాటల్లో కాదు చేతల్లో చూపినప్పుడే ఆ స్లోగన్ కూ అర్థం ఉంటుంది నడి ఎండా కాలం 40నుండి 44డిగ్రీ లు…
శాసన సభ్యులు ప్రత్తిపాటి నిర్వహించే మెడికల్ క్యాంపు ను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట తహసీల్దార్ హుస్సేన్ ఈ నెల 29వ తేదీ చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ఉచిత మెగా కంటి వైద్య శిభిరం జరుగుతుంది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు…
ఓసి వైశ్యా నీ ఆర్యవైశ్య గా మార్చండి
జనం న్యూస్ మే 16 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రభుత్వం ఇచ్చే కుల ధృవీకరణ పత్రాల్లో మరియు గ్రామ సచివాలయ ఎంట్రీల్లో ‘‘ఓసీ వైశ్య’’ ని ఆర్యవైశ్య గా మార్చండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్…