• February 1, 2025
  • 2110 views
ఛీ..చీ ఏంటమ్మా ఈ దిక్కుమాలిన పనులు.. పనిమనిషి సిగ్గుమాలిన చర్య.. (వీడియో చూడండి)

జనం న్యూస్:- ప్రతిదానికీ కార్మికులను నియమించుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ప్రజలు చాలా సోమరితనం లేదా బిజీగా ఉంటారు, వారికి ఆహారం వండడానికి కూడా సమయం ఉండదు. అందువలన, వారు ఆహారాన్ని తయారు చేయడానికి కార్మికులను నియమిస్తారు. కానీ కొంతమంది వారిని మూర్ఖులుగా…

  • January 31, 2025
  • 1197 views
విద్యార్థితో క్లాస్ రూంలోనే మహిళా ప్రొఫెసర్ పెళ్లి..! చీ.. చీ అంటున్న ప్రజలు.. అసలెంజరిగింది ?

జనం న్యూస్ కోల్‌కతా:- : పశ్చిమ బెంగాల్‌లో తరగతి గదిలో అందరి సమక్షంలో ఒక మహిళా ప్రొఫెసర్‌ తన విద్యార్థిని వివాహం చేసుకుంటున్న దృశ్యం సంచలనం సృష్టించింది. దండలు మార్చుకోవడం, ఏడడుగులు నడవడం వంటివి సైతం ఆ వీడియోలో ఉండటంతో యూనివర్సిటీ…

  • January 30, 2025
  • 137 views
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

కుష్టి వ్యాధి ఒక సామాన్యమైన వ్యాధి కుష్టి వ్యాధి వంశపారపర్యం కాదు కుష్టి వ్యాధిని తొలి దశలో గుర్తించి మందులు వాడితే పూర్తిగా నయం డాక్టర్ వినయ్ కుమార్ జనం న్యూస్ జనవరి 31 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్…

  • January 30, 2025
  • 158 views
తర్లుపాడు మండలంలో లక్ష్మక్క పల్లి లో మహాత్మా గాంధీ కి ఘన నివాళులు.

జనం న్యూస్ తర్లుపాడు మండలం జనవరి30:- తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లెలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కశ్శెట్టి.జగన్ మాట్లాడుతూ1869లో గుజరాత్ లోని పోరుబందర్ లో జన్మించినటువంటి మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్ దాస్…

  • January 29, 2025
  • 1553 views
అన్నం వడ్డించలేదని మరీ ఇంత దారుణమా..! అసలేమైంది అంటే మీరే చూడండి…

జనం న్యూస్:- కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి 6 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సీఐ ఏ నరసింహారావు, తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నందివనపర్తి, గ్రామానికి చెందిన జాపాల లక్ష్మయ్య, (70)…

  • January 28, 2025
  • 139 views
స్థానికత ఆధారంగా ఉపాధ్యాయులరీ అలకేషన్ చేపట్టాలి

జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ జనం న్యూస్, జనవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ):- తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మండలంలోని…

  • January 28, 2025
  • 171 views
జర్నలిస్టుల పేరుతో భవన నిర్మాణదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న పార్టీ కార్యకర్తలు నాయకులపై చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ జనవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- జర్నలిస్టుల పేరుతో భవన నిర్మాణదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న పార్టీ కార్యకర్తలు నాయకుల పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కూకట్పల్లి జర్నలిస్టులు మంగళవారం నియోజకవర్గo కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

  • January 26, 2025
  • 2836 views
వామ్మో.. 6 వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య.. భయంకరమైన వీడియో చూడండి

జనం న్యూస్: నోయిడాలో ఒక మహిళ భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. టెర్రస్ గోడపై కూర్చున్న ఆ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com