జనం న్యూస్ 26 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెడుతోందని విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా…
జనం న్యూస్ జనవరి(26) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ సోమవారం నాడు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ జండా ఆవిష్కరణ చేసినాడు. నూతనకల్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ మండల…
జనం న్యూస్ 26 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా పరిషత్ చైర్మన్, వైయస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ…
ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 26(జనం-న్యూస్): ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ ఎంపీపీ, వైసీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు, నన్నెబోయిన రవికుమార్ యాదవ్, సర్పంచ్ నాగిరెడ్డి. అర్ధవీడు మండలం రంగాపురం…
జనం న్యూస్ జనవరి 26, వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గం, పరిగి పట్టణంలోని, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో 77వ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వారి ఇంటి వద్ద జాతీయ…
జనం న్యూస్ జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఐ.పోలవరం మండలం, గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ లో16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు ముఖ్య అతిథిగా…
జనంన్యూస్. 26.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని న్యావనంది గ్రామ సర్పంచ్ దీప నరేందర్ తన పాలకవర్గంతో జెండా ఆవిష్కరించారు గ్రామ ప్రజలందరికీ 77 వ గణతంత్ర దినోత్సవo శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున…
జనం న్యూస్ 26 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహర్నిశలు కృషి చేసి భారతదేశానికి…
జనంన్యూస్. 26.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రాజస్థాన్ శిక్షా సమితి (హరిచరణ్ మార్వాడి స్కూలు) నూతన అధ్యక్షులుగా వల్లబ్ సారడాఎన్నికయ్యారు. శనివారం రాత్రి బస్టాండ్ ప్రక్కన గల హరిచరన్ మర్వాడి స్కూలులో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి…
జనం న్యూస్ జనవరి 26 జైపార్ గడ్డ మండలం గాదె ఇన్నయ్య తల్లి తెరిజమ్మ కు సంతాప కార్యక్రమంలో నివాళులర్పించిన శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొమురయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ…