జనంన్యూస్. 19.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. సిరికొండ. నిజాంబాద్ జిల్లా కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని అలాగే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రావుట్ల గ్రామస్తులు ఇరువురి నాయకులకు శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు వచ్చే పౌర్ణమి…
జనం న్యూస్ 19 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా, శాంతినగర్ లో రాఘవేంద్ర స్కూల్ నందు 10 Class చదువుకొనే విద్యార్థి గిరి s/o రఘు, జక్కిరెడ్డిపల్లె…
జనం న్యూస్ జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ చరిత్ర సృష్టించడం కోసమే పుట్టిన మహానేత ఎన్టీఆర్… తెలుగుజాతి చరిత్రలో ఎన్టీఆర్ కీర్తి అజరామరం… ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్…
జుక్కల్ జనవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చట్టం తెలుగు దినపత్రిక , HMTV, ప్రజా దర్బార్, నూతన సంవత్సర క్యాలెండర్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆవిష్కరించారు..ఈ కార్యక్రమంలో ఆయనతో…
జనం న్యూస్ జనవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి,జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట చర్యల్లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన దాడుల వివరాలు. అనకాపల్లి పేకాట రాయుళ్ల అరెస్ట్ అనకాపల్లి రూరల్ ఎస్.ఐ. జి.రవికుమార్ తన…
జనం న్యూస్ 19 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నకిలీ సర్టిఫికెట్లు తయారీ లో కిలక పాత్ర, ఉద్యోగంలో చేర్చుకున్న డి జె టిల్లు టిల్లుతోపాటు, వైద్య ఆరోగ్యశాఖలోని మరొకరి పాత్ర…
జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పలువురికి తీవ్ర గాయాలు రాజాం మీదుగా చీపురుపల్లి కి వస్తున్న ఆర్టీసీ బస్సు గరివిడి మండలం అప్పన్నవలస సెంటర్ కి వచ్చేసరికి ఆర్టీసీ డ్రైవర్ కి ఫీట్స్ రావడంతో…
జనం న్యూస్ ;19 జనవరి సోమవారంసిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం సిద్దిపేట ప్రాంతీయ సమన్వయ కేంద్రం 41 సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ సందర్భంగా కేంద్రంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు .సుమారు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బీ వీరేశం జనం న్యూస్ జనవరి 19 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వై నరోత్తం, శివకుమార్, దేవిశ్రీప్రసాద్, మొగుడంపల్లి షికారి గోపాల్ తదితర…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 18 ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోటీల అనంతరం మంద గుమ్మిడి తండా జట్టు ప్రత్యర్థి జట్టును ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా సిఐ…