• August 19, 2025
  • 36 views
స్త్రీలకు ఫ్రీ బస్సులు ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులు ఏఐటీయూసీ డిమాండ్

కూటమి ప్రభుత్వం ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం సంతోషకరమే కానీ తద్వారా ఉపాధి కోల్పోతున్న వేలాదిమంది ఆటో కార్మికుల సంఘం ఆటో వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా కార్యదర్శి ఎన్ శివ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిగ్రీలు…

  • August 19, 2025
  • 35 views
పేకాట స్థావరాలపై పోలీసులు దాడి….

ఆరుగురు అరెస్ట్… జుక్కల్ ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేమ్రాజ్ కల్లాలి తండాలో గంగమ్మ టెంపుల్ లో మంగళవారం నాడు పేకాట ఆడుతున్న ఆరుగురుని పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారి నుంచి…

  • August 19, 2025
  • 38 views
సి. ఇ. ఐ.ఆర్ పోర్టల్ ట్రేస్ చేసి మొబైల్స్ అందజేసిన- ఎస్సై పడాల రాజేశ్వర్

జనం న్యూస్ ఆగస్టు 19 నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలానికి చెందిన పలువురు గతంలో మొబైల్స్ పోయిన విషయమై ఏర్గట్ల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదులు చేయగా సి. ఇ. ఐ. ఆర్ పోర్టల్ ధ్వారా పోయిన 5 మొబైల్స్ ను…

  • August 19, 2025
  • 39 views
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కాట్రేనికోనలో ఘనంగా నిర్వహించారు. లూయిస్ జాక్విన్ మాండ్ చిత్రపటానికి ఫోటోగ్రాఫర్స్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు…

  • August 19, 2025
  • 34 views
భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు జరిగిన పత్రిక సమావేశం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ సంచార జాతుల దినోత్సవం గా జరగనున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో…

  • August 19, 2025
  • 32 views
పట్టపగలు పదేళ్ల బాలిక ఇంట్లోనే హత్యకు గురికావడం చాలా బాధాకరం. బండి రమేష్

జనం న్యూస్ ఆగస్టు 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పట్టపగలు పదేళ్ల బాలిక ఇంట్లోనే హత్యకు గురవడం చాలా బాధాకరమని బాధిత కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్…

  • August 19, 2025
  • 39 views
గుడిపల్లి మండలం కేంద్రం లో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతు ధర్నా.భూభారతి చట్టం విఫలం

పేరుకే భూ భారతి చట్టం పనులు శూన్యం బి ఆర్ ఎస్ నాయకులు మహా ధర్నా కార్యక్రమము.గుడిపల్లి మండలం లోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతులు బి ఆర్ ఎస్ నాయకులు ధర్నాలో బాగంగా భూభారతి చట్టం లో రెవెన్యూ గ్రామాలలో…

  • August 19, 2025
  • 47 views
గణేష్ మండలి ఆర్గనైజర్స్ కు పలు సూచనలు చేసిన సిరికొండ ఎస్సై ..!

జనంన్యూస్. 19. సిరికొండ.ప్రతినిధి. సిరికొండ ఎస్ఐ ఆధ్వర్యంలో సిరికొండ మండల పరిధిలో గల అన్ని గ్రామాల గణేష్ మండపాల ఆర్గనైజర్స్ సుమారు 200 మంది తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో చేయవలసినవి మరియు చేయకూడనివి (Does &…

  • August 19, 2025
  • 47 views
ఉరి వేసుకొని, వ్యక్తి మృతి

జనం న్యూస్, 19 ఆగస్టు 2025 ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని, కుప్పా నగర్ గ్రామ శివారులో, రోడ్డు ప్రక్కన, ఉపయోగములో లేని, దాబా…

  • August 19, 2025
  • 36 views
చెల్లి అశోక్ ఆధ్వర్యంలో చలో అమలాపురం

జనం న్యూస్ ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అమలాపురం విచ్చేయుచున్నారు గనుక మాల సంఘాలు నాయకులు మాలల జేఏసీ నాయకులు కార్యకర్తలు…