జనం న్యూస్ ; 28 జనవరి బుధవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై .రమేష్ ; గుర్రాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంచినీటి సౌకర్యం కొరకై ఆర్వో ప్లాంట్ అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఎంప్లాయిస్ యూనియన్ యొక్క…
జనం న్యూస్: జనవరి 28 ( రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) ట్రేడింగ్ మీద అవగాహన లేక భర్త జేడీ లక్ష్మీనారాయణ సహాయం తీసుకొని రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న ఊర్మిళ. ఊర్మిళ వాట్సప్ నంబరుకు గత ఏడాది నవంబర్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955 టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న నేపథ్యంలో, పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాద పూర్వకంగా పరామర్శించారు.మున్సిపల్ చైర్మన్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955 ఇకపై ఏటా జనవరి 18 నుంచి 23 వరకు చిలకలూరిపేటలో జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు.. ఫిబ్రవరి తొలి శని, ఆదివారాల్లో అంగరంగ వైభవంగా…
జనంన్యూస్. 28.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల పరిది లొని జగదాంబ తండా కాంగ్రెస్ నాయకుడు. మాలవత్ రావినాయక్ తన పాలక వర్గం తో కలసి సిరికొండ కు నూతనంగా వచ్చిన రెంజ్ FRO నర్సింగారావు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955 ప్రభుత్వం ద్వారా స్థానిక సమస్యలు పరిష్కారం చేసేందుకు నవతరం పార్టీ చేపట్టిన ప్రజావారధి కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుంది అని జాతీయ అధ్యక్షులు రావు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955 సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన అఖిల భారతీయ కోలీ ముదిరాజ్ (సమాజ్) నాయకులు ఘనంగా జరిగిన అఖిల భారతీయ…
బిచ్కుంద జనవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో ఐ క్యు ఏసి మరియు కెరీర్ గైడెన్స్ ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్ చేత బాలికల కొరకు ప్రత్యేక ఉదోగ్య…
జనం న్యూస్, జనవరి 28,అచ్యుతాపురం కూటమి ప్రభుత్వం పేదలకు వరమని భావించాలని శాసన సభ్యులు సుందరపు విజయకుమార్ అన్నారు.బుధవారం జడ్పీ గెస్ట్ హౌస్ లో గల ఎమ్మెల్యే ఛాంబర్లో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో 9 మంది బాధితులకు రూ.2 లక్షల…
జనం న్యూస్ జనవరి 28 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై విజయ్, ఆధ్వర్యంలో మంగళవారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.…