జనం న్యూస్ ఆగష్టు 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్య క్షుడు పొనుగోటి రంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని…
జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలములో బారి వర్షాలు పడటంతో పాటు పోచంపాడ్ ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల వల్ల మండల గోదావరి గంగా పరివారక ప్రాంతమైన తడ్పకల్, దోంచంద, గుమ్మిర్యాల్ గ్రామాలను పరిశీలించిన్నట్లు కాంగ్రెస్ పార్టీ…
జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో 28/08/2025నా ఏర్గట్ల మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ఎంపీడివో కార్యాలయంలో ప్రదర్శించిన్నట్లు ఎంపీవో శివచరణ్ శుక్రవారం తెలిపారు. ప్రదర్శన లో…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. భక్తులకు అన్నప్రసాదం పంపిణి కార్యక్రమాన్ని సర్పంచ్ జంబు సూర్య నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ లోని స్వామి వివేకానంద నగర్ లో మేస్త్రి గోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు…
జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము గత ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ ప్రాంతంలో నుండి పెద్దవాగూలో ప్రవహించిన వరద నీటి తాకిడికి పెద్దవాగు గోదావరి శివారులోని తోర్తి,బట్టాపూర్, తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల్…
పార్వతీపురం జనం న్యూస్ తేది ఆగష్టు 28,( రిపోర్టర్ ప్రభాకర్): బాల్య వివాహాలు చేయడం చట్టరీత్య నేరం బాల్యవివాహా నిషేధ చట్టం 2006 ప్రకారం దేవాలయాల్లోన, చర్చి, మసీదు, ఇతర ప్రదేశాలలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలంలో పేట గడ్డ వీధి యందు చెన్నకేశవ స్వామిగుడి దగ్గర వినాయక చవితి పురస్కరించుకొని తోట కేదారినాథ్ బాబు మరియు జట్టి జగదీష్ చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన…
నడుం క్రింది భాగం నుంచి స్పర్శ కోల్పోయిన హరీష్ జనం న్యూస్, ఆగష్టు 29, జగిత్యాల జిల్లా : మెట్ పల్లి పట్టణంలోని మార్కండేయ ఆలయ ప్రాంగణంలో నివాసముంటున్న హరీది అసలే దీనస్థితి నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.ఏదో…
మద్నూర్ ఆగస్టు 29 జనం న్యూస్ ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మద్నూర్ మండల కేంద్రం లోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ లో ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయ కేంద్రానికి శుక్రవారం…
జనం న్యూస్ ఆగష్టు 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మండలం లోని మాందారి పేట గ్రామ మాజీ సర్పంచ్ తాటికొండ రవికిరణ్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి…