• December 20, 2025
  • 126 views
ఆకట్టుకున్న మావుళ్ళమ్మ తల్లి అలంకరణ

జనం న్యూస్ డిసెంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ కాట్రేనికోన, : కాట్రేనికోన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మ వారికి మార్గశిర మాసం ఐదవ శుక్రవారం సందర్భంగా పూల మాలలతో విశేషాలంకరణ చేశారు. ఆలయ ప్రధాన…

  • December 20, 2025
  • 114 views
భూంపల్లిలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఘన సన్మానం

(జనం న్యూస్ చంటి డిసెంబర్ 20) సిద్దిపేట జిల్లా:- అక్బర్‌పేట–భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారిని భూంపల్లి గ్రామ ముస్లిం కులస్తులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఇటీవల జరిగిన…

  • December 20, 2025
  • 111 views
తూముల శ్రీనివాస్ కు జాతీయకవిసమ్మేళనంలో ఉత్తమ కవి పురస్కారం

కొత్తగూడెం డిసెంబర్ 20 జనం న్యూస్ ఆర్ సి కుసుమ ధర్మన్న కళాపీఠం వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన “చిత్ర కవిత” పోటీలలో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శింపజేసినందుకు కొత్తగూడెం రామవరం ప్రాంతాన్నివాసి అభ్యుదయ కవి తూముల శ్రీనివాస్ కి ఉత్తమ…

  • December 20, 2025
  • 116 views
గురజువాడ సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 20.. కోహిర్ మండలం గురుజువాడ సర్పంచ్ గా ఎన్నికైన ప్రియాంక రాజేందర్ ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలవగా వారిని పూలమాల…

  • December 20, 2025
  • 113 views
జహీరాబాద్ మండల్ పరిధిలోని ఎం ఆర్ హెచ్ ఎస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు

నూతనంగా నిర్మించిన చర్చి ఆరు సంవత్సరాలు పూర్తి అయింది సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 20 ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఐదు రోజుల ముందే…

  • December 20, 2025
  • 122 views
పూడిమడక సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ నీలి తిమింగలం

జనం న్యూస్,డిసెంబర్ 20,అచ్యుతాపురం: సముద్ర జీవులు మృత్యువాతపడి తీరానికి కొట్టుకొచ్చే సందర్భాలు చాలానే ఉంటాయి.. సముద్రంలో జీవించే వివిధ రకాల ప్రాణాలు వీడిచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన సందర్భాలు అనేకం.. అయితే, కొన్నిసార్లు అరుదైన చేపలు,తిమింగలాలు కూడా తీరానికి కొట్టుకుస్తుంటాయి.. ఈరోజు అనకాపల్లి…

  • December 20, 2025
  • 117 views
సిరిమల్లె లలిత కుటుంబానికి మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ పరామర్శ, ఆర్థిక సహాయం

(జనం న్యూస్ చంటి డిసెంబర్ 20) చేగుంట మండలంలోని సీ.ఎం.ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న సిరిమల్లె లలిత అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ గారు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు.ఈ…

  • December 20, 2025
  • 106 views
ప్రజా విశ్వాసాన్ని చూరగొనాలి డాక్టర్ బాబాసాహెబ్

జనం న్యూస్ 20 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గ్రామాలలో నూతనంగా గెలిచిన సర్పంచ్ లు,వార్డు సభ్యులు ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.…

  • December 20, 2025
  • 111 views
ప్రజల ఉపాధికి తూట్లు పొడవడమే దేశభక్తా?. సి పి యం

జనం న్యూస్ 20 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ దేశ ప్రజల ఉపాధికి తూట్లు పొడిచి, ప్రజలను దెబ్బ తీయడమే బీజేపీ చెబుతున్న దేశభక్తా అని సీపీఏం రాష్ట్ర కమిటీ సభ్యులు…

  • December 20, 2025
  • 108 views
“ఫైళ్లపై వేగం, ప్రజలకు అందుబాటులో యంత్రాంగం.. కలెక్టర్ల సదస్సు నిర్ణయాలపై లోక్ సత్తా హర్షం”

జనం న్యూస్‌ 20 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలను లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు:ప్రతి…