జనం న్యూస్ మార్చి 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి గంగు దేవి పల్లె ఆదర్శ గ్రామాన్ని ప్రపంచానికి సాధించిన కోసం రాజమౌళికి నివాళులర్పించిన శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ కొమురయ్య పటేల్, బిసి జెసి రాష్ట్ర…
జనం న్యూస్ -మార్చి 9- నాగార్జునసాగర్ టౌన్- నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ లోని కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెచ్ పి వి( హ్యూమన్ పాపులోమా వైరస్) వ్యాక్సినేషన్ సెంటర్ ను నల్లగొండ…
ప్రారంభించిన నందికొండ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్ పర్సన్ జనం న్యూస్-మార్చి 9- నాగార్జునసాగర్ టౌన్- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశంతో సోమవారం ఉదయం 7 గంటలకు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం మార్చి 9 తర్లుపాడు మండలం లో ని చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల లో పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం స్టడీ హౌర్ లో శ్రీ సత్య సాయి సేవా సంస్థ, కంభం, మార్కాపూర్ జిల్లా…
జనం న్యూస్ మార్చి 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ సైన్స్ వారోత్సవాల సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం గుత్తెనదీవిసాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ మరియ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (ఎస్…
జనం న్యూస్ మార్చ్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి వారినిదర్శించుకోవడానికి విచ్చేసిన అన్నవరం దేవస్థానం ఈవో, రీజనల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథ్ ని, ఆలయ మర్యాదలతో దేవాలయం ఉత్సవ కమిటీ చైర్మన్…
జనం న్యూస్ మార్చి 9 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత కావూరి సాంబశివరావు (82) సోమవారం (మార్చి 9, 2026) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స…
జనం న్యూస్ మార్చి 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఈ సందర్బంగా సోమవారం జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ గత నెలలో ఆలమూరు మండలానికి చెందిన జుత్తుక…
జనం న్యూస్ మార్చి 9 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత కావూరి సాంబశివరావు (82) సోమవారం (మార్చి 9, 2026) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స…
వున్న మహిళా మణులకు జోహార్లు.. జనం న్యూస్ మార్చ్ 9 ముమ్మిడివరం ప్రతినిధి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదర మాట్లాడుతూఅనాది కాలం నుంచి వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు.. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారని, అన్ని…