జనం న్యూస్, మార్చి 10: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో ఉన్న శుక్రవారం దేవికి బోదేపెల్లి గ్రామ వాసి భక్తి శ్రద్ధలతో 50 గ్రాముల బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. ఈ గొలుసు విలువ సుమారు రూ. 8,25,000గా…
జనం న్యూస్ మార్చ్ 10 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కామారెడ్డి జిల్లా కేంద్రంలో, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో, బీబీపేట సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ…
జనం న్యూస్ పెబ్బేరు వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ తేదీ:10/03/2026 మంగళవారం ఉదయం 9 గంటల నుండి యాగశాల ప్రవేశం వంటి పూజా కార్యక్రమాలు మరియు సాయంకాలం నుండి విగ్రహాల జలాధివాసం, పూజ, భజన కార్యక్రమాలు.తేదీ11/03/2026 బుధవారం ఉదయం నుండి…
జనం న్యూస్ 10 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలి. బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ…
జనం న్యూస్ మార్చి 09: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోసోమవారం ముస్లిం సహోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రేమ, సోదరభావం…
పయనించే సూర్యుడు మార్చి 9 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హెచ్ పి వి వ్యాక్సిన్(ఆడపిల్లలకు గర్భాశయక్యాన్సర్ నివారణ వ్యాక్షన్లను) సోమవారం బాలికలకు వేశారు. మత్స్యకార కార్పొరేషన్ మాజి చైర్మన్…
మైనారిటీ రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి – విధుల నుండి కేర్టేకర్ వీణ తొలగింపు జనం న్యూస్ మార్చి 09 : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయం…
జనం న్యూస్ 09 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గ్రీవెన్స్ డే సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె. శంకర్ పరిశీలించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా…
జనం న్యూస్ 09 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పేరుగొప్ప .. ఊరుదిబ్బ అన్న చందంగా తయారైంది జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్ర ఆస్పత్రి తీరు. విద్వద్ గద్వాలగా పేరుగాంచిన గద్వాల…
మహిళలు సంకల్పిస్తే ఏ రంగంలోనైనా రాణించగలరు –కొమరగిరి కృష్ణాచారి జనం న్యూస్ మార్చి 09: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ…