• October 30, 2025
  • 103 views
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సుపథ పరీక్షకు నిర్వహించడం జరిగింది

జనం న్యూస్ 30 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కొత్తవలస మంగలపాలెం సాయి నగర్ కాలనీ ఎంపీపీ స్కూల్ దేశపత్రునిపాలెం *సుపథ పరీక్షకు సాయి నగర్ కాలనీ ఎంపీపీ స్కూల్ నుండి ఐదుగురు విద్యార్థులు ఎంపిక చేయడం జరిగింది.…

  • October 30, 2025
  • 25 views
అంగరంగ వైభవంగా గోపాష్టమి వేడుకలల్లో పాల్గొన్న జడ్పీచైర్ పర్సన్ కుటుంబం

జనం న్యూస్ 30 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలోని తననివాసమైన సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో కార్తీక మాస గోపాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్…

  • October 30, 2025
  • 23 views
టంగుటూరు లో వైఎస్ఆర్సిపి కోటి సంతకాల సేకరణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో కోటిసంతకాల సేకరణ ఈరోజు చేయడం…

  • October 30, 2025
  • 27 views
తాళ్లూరు వెంకటాపురం గ్రామాల మధ్య రహదారిపై రాకపోకలను నిలిపిన ప్రభుత్వ అధికారులు*

కల్లూరు టు పుల్లయ్య బంజరు ప్రధాన రహదారి పై నేలకొరిగిన వృక్షం చండ్రుపట్ల లో పాక్షికంగా కూలిన పెంకుటిల్లు పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం జిడిపి పల్లి గ్రామంలో పాక్షికంగా దెబ్బతిన్న రెండు పెంకుటిల్లు జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం జిల్లా బ్యూరో…

  • October 29, 2025
  • 35 views
నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం

జనం న్యూస్, అక్టోబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం బుదవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన ప్రముఖ…

  • October 29, 2025
  • 30 views
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సై పరమేశ్వర్

జనం న్యూస్ అక్టోబర్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి ప్రజలకు తెలియజేయునది ఏమనగా రానున్న 3 గంటలు అతి భారీ వర్షాలు ఉన్నందున శిధిలావస్థలో ఉన్న…

  • October 29, 2025
  • 32 views
అంజయ్య కాలనీ శ్రీరామ్ నగర్ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు

జనం న్యూస్ అక్టోబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మొంత తుఫాన్ కారణంగా గత మూడు రోజులు గా కురుస్తున్న వర్షాలు పడటం వలన లోతట్టు ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ…

  • October 29, 2025
  • 35 views
నూతన పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

జుక్కల్ అక్టోబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో నూతన పోస్ట్ ఆఫీస్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పోస్ట్…

  • October 29, 2025
  • 31 views
రైవాడ జలాశయం నుండి వరదనీటి విడుదల — ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ తుహిన్ సిన్హా

జనం న్యూస్ అక్టోబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి దేవరపల్లి : మండలంలోని రైవాడ జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 112.97 మీటర్లకు చేరుకుంది. రైవాడ జలాశయం గరిష్ట నీటి మట్టం 114.00 మీటర్లు కాగా, ప్రస్తుతం జలాశయానికి…

  • October 29, 2025
  • 34 views
ప్రభుత్వం వలలు కోల్పోయిన మత్స్యకారులను ఆదుకోవాలి

మత్స్యకారుల సంఘం అధ్యక్షులు- రమణ జనం న్యూస్- అక్టోబర్ 29- నాగార్జునసాగర్ టౌన్ – నాగార్జునసాగర్ లో తుఫాను ప్రభావంతో కృష్ణా నదిలో గల్లంతైన మత్స్యకారుల వలలు, పడవలు. మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలో మొంథా తుఫాను…