• October 30, 2025
  • 27 views
మెంథా తుపాన్ ప్రభావం పీ.ఏ.పల్లి మండలం లోని గ్రామం పోతిరెడ్డి పల్లి గ్రామం ముంపుకు గురయ్యింది.

మొంథా తుఫాన్ ప్రభావం వలన పీఏ పల్లి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల డిస్ట్రిబ్యూటరీ 7-B కెనాల్ లోకి ఎగువ చెరువులో గల నీరు చేరడం వల్ల కెనాల్ ఉప్పొంగి పోతిరెడ్డిపల్లి గ్రామం లోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరడం…

  • October 30, 2025
  • 19 views
ప్రైవేట్ బస్ లు తనిఖీ చేసిన పోలీసులు..

జనంన్యూస్. 30.నిజామాబాదు. నిజామాబాదు జిల్లాలో స్కూల్ బస్సులను మరియు ప్రైవేట్ బస్సులను తనిఖీలు నిర్వహన.పోలీస్ కమిషనర్ వెల్లడి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్.,…

  • October 30, 2025
  • 25 views
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం – కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా కబడ్డీ టోర్నమెంట్ ముగింపు

జనం న్యూస్ అక్టోబర్ 29:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా యువతను డ్రగ్స్ మరియు చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచి, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో…

  • October 30, 2025
  • 22 views
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం – కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా కబడ్డీ టోర్నమెంట్ ముగింపు

జనం న్యూస్ అక్టోబర్ 29:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా యువతను డ్రగ్స్ మరియు చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచి, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో…

  • October 30, 2025
  • 31 views
సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ తల్లి భౌతిక కాయానికి ఏపీయూడబ్ల్యూజే నివాళి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. సాక్షి దినపత్రిక రాజంపేట ఇంచార్జ్, సీనియర్ జర్నలిస్ట్, ఏపీయూ డబ్ల్యూజే నాయకులు మోడపోతుల రామ్మోహన్ తల్లి వెంకటసుబ్బమ్మ (83) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. ఆమె మృతికి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి…

  • October 30, 2025
  • 24 views
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

జనం న్యూస్ అక్టోబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ రోజు ఎర్రగడ్డ డివిజన్‌ నాయకులతో కలిసి బూత్ నంబర్ 390 మరియు…

  • October 30, 2025
  • 23 views
మొంథ తుఫాన్ వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన కాంగ్రెస్ నాయకులు

జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పరకాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొoథా తుఫాన్ భారీ వర్షాలు కురిసిన సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు 2వ వార్డులో ఇండ్ల పర్యవేక్షణ చేసి…

  • October 30, 2025
  • 24 views
మా జీతమే పల్లెకు నిధిగా మారుతోంది-అప్పుల ఊబిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు:

(జనం న్యూస్ 30అక్టోబర్ ప్రతినిధి: కాసిపేట రవి ) గ్రామ స్వరాజ్య వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే గ్రామపంచాయతీలు నేడు ఆర్థికంగా చితికిపోయాయి.ముఖ్యంగా ప్రభుత్వానికి,ప్రజలకు మధ్యా వారధిగా ఉండే గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిధుల కొరతతో తీవ్ర మానసిక,ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు పల్లెల్లో…

  • October 30, 2025
  • 23 views
టిటిడి కల్తీ నెయ్యి వ్యవహారం – మాజీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాజీ పి.ఏ. అప్పన్న అరెస్ట్

జనం న్యూస్ 30 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం బహిర్గతమవుతోంది. ఈ కేసులో మాజీ టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మాజీ పర్సనల్ అసిస్టెంట్ అప్పన్నను…

  • October 30, 2025
  • 20 views
కేజీబీవీ విద్యార్థులను పరామర్శించిన జడ్పీ చైర్మన్‌

జనం న్యూస్ 30 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నెల్లిమర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్ల కేజీబీవీ విద్యార్థులను జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు బుధవారం పరామర్శించారు. పాఠశాలలో జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఐదుగురు…