• October 25, 2025
  • 55 views
గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు 3 సం॥ల ఖైదు, జరిమాన

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 25 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఎన్.కోట పోలీసు స్టేషన్ 2018 సం.లో నమోదైన గంజాయి కేసులో డుంబ్రిగూడ మండలం, ఎ.ఎస్.ఆర్. జిల్లాకు చెందిన నిందితుడు…

  • October 24, 2025
  • 59 views
నందికొండలో వ్యక్తి అదృశ్యం

జనం న్యూస్- అక్టోబర్ 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన ఆత్మకూరు రామలింగేశ్వర రావు (వయసు 47 ) అనే వ్యక్తి 23 వ తారీఖున ఉదయం 9 గంటల వంశీ కనబడుటలేదని నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై…

  • October 24, 2025
  • 56 views
అంతక్రియలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సిందే. …

జుక్కల్ అక్టోబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రం లో బాబ్రే శివాజీ బి ఆర్ఎస్ కార్యకర్త తల్లి మరణించడం తో విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు అంత్యక్రియలలో పాల్గొని…

  • October 24, 2025
  • 66 views
కాలువ ఆక్రమణలతో నివాసాల మధ్య వర్షపు నీరు,

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు డ్రైనేజీ కాలువలు అస్తవ్యస్తం,తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిసర ప్రాంత ప్రజలు నందలూరు మండలంలోని బస్టాండు నుంచి నీలి పల్లెకు వెళ్లే రహదారిలో భారత్ గ్యాస్ ఆఫీసు ఇరువైపులా వర్షపు నీరు నిండి విద్యానగర్…

  • October 24, 2025
  • 62 views
దుబాయ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎద్దుల విజయ సాగర్.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఎద్దుల విజయసాగర్,శుక్రవారం దుబాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

  • October 24, 2025
  • 57 views
అయ్యప్ప స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలి- మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి.

జనం న్యూస్- అక్టోబర్ 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం లో కార్తీక మాసం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఆంజనేయ స్వాములకు ,అయ్యప్ప స్వాములకు కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన…

  • October 24, 2025
  • 66 views
త్రిపురాంతక బాల సుందరి దేవి అమ్మవారిని దర్శించుకున్న…

జనం న్యూస్ అక్టోబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్ర బిజెపి మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి. త్రిపురాంతకం. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర బిజెపి మీడియా ప్రతినిధి డాక్టర్…

  • October 24, 2025
  • 59 views
కనకరాజుకు వాసవీ క్లబ్

జీవిత సాఫల్య పురస్కారం జనం న్యూస్): అక్టోబర్ 24 ఆర్య వైశ్య సమాజ సేవలో అగ్రగామిగా నిలిచిన కాకినాడకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సేవా తత్వవేత్త ప్రగలపాటి కనకరాజు కి విశిష్ట గౌరవం లభించింది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆయనను…

  • October 24, 2025
  • 58 views
నూతన వధూవరులును ఆశీర్వాదించిన ప్రముఖులు

జనం న్యూస్ అక్టోబర్ 24 సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి వివాహం హైదరాబాదులోని హైటెక్స్ లో ఘనంగా జరిగింది.. ఈ మేరకు నూతన వధూవరులను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ,…

  • October 24, 2025
  • 54 views
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సిందే….

బిచ్కుంద అక్టోబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం గుండెనేమల్లీ గ్రామ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి గారి కూతురి వివాహం బాన్స్వాడ ఎస్ ఎం బి పంక్షన్ హాల్ లో వివాహం వేడుకలో జుక్కల్ మాజీ…