• September 12, 2025
  • 67 views
గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రత్యర్థులు కోట్లు ఖర్చు చేసి ఓటమిపాలయ్యారు

సేవా పక్షం మండల స్థాయి కార్యశాల సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు పాపన్నపేట. సెప్టెంబర్.11 (జనంన్యూస్) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా సత్తా చాటాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. మండల పరిధి కొత్తపల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో…

  • September 12, 2025
  • 114 views
ఫారెస్ట్ భూములపై అక్రమాల పర్వం – అన్నారం శివారులో నిర్లక్ష్యపు అధికారులు

పాపన్నపేట,సెప్టెంబర్12(జనంన్యూస్) పాపన్నపేట మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఫారెస్ట్ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. స్థానికంగా జరుగుతున్న ఈ అక్రమాలకు సంబంధించి గ్రామస్తులు పలుమార్లు సంబంధిత అధికారులను సంప్రదించినా,వారు‘మాకు సంబంధం లేదు’అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓక అధికారి రిటైర్మెంట్ దగ్గరగా…

  • September 12, 2025
  • 85 views
నా పేరు V క్రాంతికుమార్సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్పరకాల పోలీస్ స్టేషన్ హనుమకొండ

తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.…

  • September 12, 2025
  • 77 views
మోడీ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు గనిశెట్టి

అమలాపురం పట్టణం ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సేవా పక్వాడ్-2025 మండల కార్యశాల సమావేశం మండల బీజేపీ పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కరరావు(భాషా) అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు, సేవా పక్వాడ్ జిల్లా కో…

  • September 12, 2025
  • 74 views
మండలానికి ఏడుగురు జిపిఓ ల నియామకం, బాధ్యతల స్వీకరణ

జనం న్యూస్ సెప్టెంబర్ 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండలంలోని రెవెన్యూ గ్రామాల వారిగా నూతనంగా నియామకమైన గ్రామ పాలనఅధికారులు(జిపిఓ) లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించినట్లు స్థానిక తహసీల్దార్ సరిత తెలిపారు, మండలానికి ఏడుగురు గ్రామ పాలన అధికారులు…

  • September 12, 2025
  • 85 views
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ప్రతి ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలి

(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 12) దౌల్తాబాద్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో మండల సోషల్ ఫోరమ్ ఆధ్వర్యంలో నూతనంగా పదోన్నతి పై దౌల్తాబాద్ బాయ్స్ హై స్కూల్ కు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చామకూర అనిల్ కుమార్ సార్ ను శాలువాతో ఘనంగా…

  • September 12, 2025
  • 67 views
రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ 2025 కి ఎంపిక అయిన మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ గురుకుల పాఠశాల నందలూరు విద్యార్థిని

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా స్థాయిలో గురువారం రాయచోటిలో జరిగినటువంటి కళా ఉత్సవ్ 2025 పోటీలలో నందలూరు నందు గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, నందలూరు విద్యార్థిని…

  • September 12, 2025
  • 81 views
ఫీడర్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం

జనం న్యూస్ సెప్టెంబర్ 12 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా శీలంపల్లి, గంగారం సబ్ స్టేషన్ 33kv చిట్కూల్ ఫీడర్ మరమ్మత్తుల కారణంగా రేపు…

  • September 12, 2025
  • 68 views
నారా లోకేష్ కృషికి హ్యాట్సాఫ్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ జనం న్యూస్,సెప్టెంబర్12,అచ్యుతాపురం: నేపాల్‌లో గత కొన్ని రోజులుగా జరిగిన అల్లర్లు, ఊహించని ఉద్రిక్త పరిస్థితులు, ప్రాణభయంతో జీవిస్తున్న వాతావరణం మధ్యలో చిక్కుకున్న తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచిన తీరు నిజంగా…

  • September 12, 2025
  • 61 views
స్మార్ట్ రేషన్ కార్డులు అందించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్,సెప్టెంబర్12,అచ్యుతాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా రేషన్ సరకులు అందించడానికి క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం సచివాలయం వద్ద కూటమి ప్రభుత్వం…