జనం న్యూస్ సెప్టెంబర్ 13, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పరిగి పట్టణంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం సెంటర్ దగ్గర రైతులు యూరియా కోసం బారులు తీరినారు. మాకు అదును దాటుతున్న యూరియా చాలీచాలని ఇవ్వడం ద్వారా పంటలకు సరిపోవడం…
జనం న్యూస్ 13 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో పవిత్ర సిలువకొండ పుణ్యక్షేత్రం యందు ఆదివారం 14-09-2025 నాడు జాతర కార్యక్రమం పరిగి విచారణ గురువులు ఆధ్వర్యంలో జరుగును. ఉదయం 9:00 గంటలకు పరిశుద్ధ…
తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షులు జనం న్యూస్ సెప్టెంబర్ 12( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం సిండికేట్ దందా రోజురోజుకు విస్తరిస్తూ ప్రజలను దోచుకుంటోంది. అక్రమ బెల్టు షాపులు, గోడౌన్లు, లైసెన్స్ల దుర్వినియోగం – ఇవన్నీ…
మహాముత్తారం సెప్టెంబర్ 13 జనం న్యూస్ .(రిపోర్టర్ ఓడేటి రాజేందర్ ) మహముత్తారం మండలంలోని నల్లగుంట మీనాజీపేట కిస్టాపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఎలక్ట్రికల్ పని చేస్తున్నటువంటి చిక్కుల రమేష్ ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య…
జనం న్యూస్ 13 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున… నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి.…
జనం న్యూస్ 13 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ ఎలోప్మెంట్ కేసులో నిందితులుగా ఉన్న సత్తయ్య మరియు రాజమ్మలను, తమ కుమారునికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా, మరియు ప్రేరేపించడం ద్వారా మైనర్ బాలికతో పారిపోవడానికి సహకరించినందుకు,…
. జనం న్యూస్ 13 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్. అని విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జార్జిరెడ్డి పి డి యస్ యూ జోగులాంబ గద్వాల…
తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షులు జనం న్యూస్ సెప్టెంబర్ 12( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం సిండికేట్ దందా రోజురోజుకు విస్తరిస్తూ ప్రజలను దోచుకుంటోంది. అక్రమ బెల్టు షాపులు, గోడౌన్లు, లైసెన్స్ల దుర్వినియోగం – ఇవన్నీ…
గుడిపల్లి మండలం కోదండపురం గ్రామానికి చెందిన పోలే ముత్యాలు మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం కోదండపురం గ్రామంలో ఇటీవల మరణించిన ముత్యాలు చిత్ర పటానికి నివాళి అర్పించారు.అనంతరం…
జనం న్యూస్,కోహెడ మండలం,సెప్టెంబర్ 12, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షలతో పొంగుతున్న వాగులు, వంకలు, అలుగు పారుతున్న చెరువులు. కోహెడ మండలం,చిగురుమా మిడి మండలం, ఇందుర్తి, ఓగులాపూర్, గ్రామాల మధ్య లో లెవల్…