జూట మాటలకు పెట్టిన పేరే మాజీ ఎమ్మెల్యే సిందే… బిచ్కుంద ఆగస్టు 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గం, బిచ్కుంద మండలం.. మాజీ ఎమ్మెల్యే షిండే నిన్న కౌలాస్ ప్రాజెక్ట్,నిజాం సాగర్ ప్రాజెక్ట్ కు సందర్శించి మొసలి కన్నీరు…
(జనంన్యూస్ 22. ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో శుక్రవారం రోజున గనుల కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ మారుమూల, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని…
ఎంపీడీఓ శ్రీనివాసులు, జనం న్యూస్,ఆగస్ట్ 22,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని రాజారామ్ తాండ గ్రామ పంచాయతీలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతరలో మండల అధికారి ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో పంటభివృద్ధి,భూసంరక్షణ,పర్యావరణ పరిరక్షణ,వ్యవసాయ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎం.పీ రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధి పరిశీలకులు మేడా రఘునాథ రెడ్డి రాజంపేట మండల…
జనం న్యూస్ ఆగష్టు 21 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేధ్రం లో ఈ రోజు పనుల జాతర కార్యక్రమం లో బాగంగా మల్టీ పర్పస్ వ్ర్కర్లకు సన్మానం మరియు పశువుల శెడ్లకు గొర్ల శెడ్లకు శంకు స్థాపన చేయడం…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 భారతీయ జనతా పార్టీ అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు ఓబీసీ మోర్చా. భారతదేశంలో బ్రిటీష్ దురహంకార పాలన నుండి దేశ స్వాతంత్ర్య పోరాట సమయం లో ఎందరో…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలోని ఈరోజు మున్సిపల్ చైర్మన్ డివిజన్ వన్ శానిటేషన్ విభాగాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన సానిటరీ సిబ్బందితో మాట్లాడి వారి…
జనం న్యూస్,ఆగస్టు22, అచ్యుతాపురం: ఆర్య వైశ్యల ఆలయ సమిదిలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాసం 5వ శుక్రవారం సందర్భంగా కారుమూరి గోపి,చందు, రవి, కన్నబాబు, నానాజీ,శివరాం,మల్లికార్జునరావు,స్వామి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు మరియు మణిద్వీప వర్ణ పూజలు మహిళలచే ఘనంగా జరిగాయి.ఆర్యవైశ్యల…
పాపన్నపేట ఆగస్ట్. 22 (జనంన్యూస్) పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు.వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం పోలీస్ స్టేషన్ లో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.మొక్కలు…
శాంతి కమిటీ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ పాపన్నపేట ఆగస్ట్. 22 (జనంన్యూస్) మండలంలో గణేష్ ఉత్సవాలు, మిలాన్ ఉన్ నబీ వేడుకలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్…