బిచ్కుంద జూలై 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు. కీర్తిశేషులు. లాలయ్య. రాత్రి తన ఇంట్లో పండుకొన్న చోట అకస్మాత్తుగా మరణించినారు. వీరి భౌతికాయాన్ని పరామర్శించి. పూలదండతో. పూలతో ఘనంగా. నివాళులు అర్పించడం జరిగింది. లాలయ్య.…
అర్బన్ ఎమ్మెల్యే… జనంన్యూస్. 09. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.రాఖి పండగ సందర్బంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖి వేడుకల్లో బిజెపి మహిళా నాయకురాళ్లు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కు రాఖి కట్టి…
జనం న్యూస్,ఆగస్ట్ 09,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో శనివారం స్థానిక హనుమాన్ మందిరంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్న అంటే ధైర్యం,తమ్ముడు అంటే ప్రేమ,అమ్మ గర్భాన్ని పంచుకుని, నాన్న చూపిన బాటలో…
. జనం న్యూస్ : 9 ఆగస్టు శనివారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్; భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో వరలక్ష్మి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ యాల్ల భాస్కర్ రెడ్డి ,కరస్పాండెంట్…
బిచ్కుంద జులై 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ మందిర ఆవరణలో శ్రీ మార్కండేయ స్వామికి పూజా కార్యక్రమం చేసి అనంతరం శ్రీ మార్కండేయ పద్మశాలి కుల బాంధవులు అందరూ (యజ్ఞోపవీతం) జంధ్యాల ధారణ…
జనం న్యూస్ : 9ఆగస్టు శనివారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; శ్రీవాణి స్కూల్ సిద్దిపేట భారత్ నగర్ లో శుక్రవారం రోజున 10 వ తరగతి చదివే విద్యార్థినిలు పాఠశాల డైరెక్టర్ సి.హెచ్ సత్యం సార్ కు రాఖి…
బిచ్కుంద ఆగస్టు 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఘనంగా జెండా ఆవిష్కరించిన తెలంగాణ…
భరత్ సింగ్,భూపాల్ సింగ్,రాజ పురోహిత్, జనం న్యూస్,ఆగస్ట్ 09,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలోని నీవశి భరత్ సింగ్, తండ్రి భూపాల్ సింగ్, రాజ పురోహిత్ రాజస్థాన్,రాష్ట్రంలోని జోదపూర్,జిల్లా ఖరబెరా గ్రామానికి చెందిన భరత్ సింగ్ భూపాల్…
జనంన్యూస్. 09. నిజామాబాదు. సిరికొండ. సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామంలో పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ నిధుల నుండి హైమాస్ లైట్ మంజూరు చేయడం జరిగింది, అలాగే వాటిని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించడం జరిగింది. హైమాస్ లైట్ మంజూరు…
జనం న్యూస్ 09 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా క్రీడాధికారి (DSDO )గా ఇటీవల నూతనంగా నియమితులైన కె. శ్రీధర్ ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు…