• August 26, 2025
  • 82 views
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

ఈగల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ విజయ కుమార్ జనం న్యూస్ 26 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం ఈగల్ బృందం ఆధ్వర్యంలో ఆగస్టు 25న పూల్ బాగ్ లోగల మహారాజ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో పాలిటెక్నికల్ విద్యార్ధులకు…

  • August 26, 2025
  • 80 views
విద్యారంగ సమస్యల పరిష్కారానికై దద్దరిల్లిన కలెక్టరేట్

3000 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడించిన ఎస్ఎఫ్ఐ వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని పిలుపు జనం న్యూస్ 26 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా వ్యాప్త విద్యారంగ సమస్యల పరిష్కారానికి భారత విద్యార్థి…

  • August 26, 2025
  • 78 views
మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం: కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ *

జనం న్యూస్ 26 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం యూత్ ఫౌండేషన్ మరియు విజయ దుర్గ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వారి కార్యాలయంలో పర్యావరణ కాపాడుదాం మట్టి…

  • August 26, 2025
  • 75 views
కామన్వెల్త్‌ ఛాంపియన్‌ షిప్‌లో మెరిసిన భవాని

జనం న్యూస్ 26 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అహ్మదాబాద్‌ వేదికగా రెండు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ కామన్వేల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో నెల్లిమర్ల మండలం కొండకరకాం గ్రామానికి చెందిన క్రీడాకారిణి రెడ్డి భవాని సత్తాచాటింది.సోమవారం…

  • August 25, 2025
  • 104 views
వినాయక చవితి.మిలాద్ ఉన్ నబీ పండుగ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి

జిన్నారం సిఐ నయీమ్ ఉద్దీన్, .హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి. జనం న్యూస్. ఆగస్టు 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. వినాయక చవితి,మిలాద్ ఉన్ నబీ పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని జిన్నారం సిఐ నయీముద్దీన్, హత్నూర…

  • August 25, 2025
  • 87 views
వయోజనులంతా అక్షరాస్యులు కావాలి. మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాస్

జనం న్యూస్ ఆగస్టు 25 ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ మండలంలో విజయవంతం చేయాలి వివోఏ ళకు మరియు మెప్మా ఆర్పీలకు ఒకరోజు శిక్షణ నిర్వహణ మండల విద్యాశాఖ అధికారి ఏ. శ్రీనివాస్ డిపార్ట్మెంట్ అఫ్ స్కూల్…

  • August 25, 2025
  • 84 views
మట్టి వినాయకుడిని పూజిద్దాం శ్రీ వాణీ స్కూల్ డైరెక్టర్ సి.హెచ్ .సత్యం

జనం న్యూస్ ;25 ఆగస్టు సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్: శ్రీవాణీ స్కూల్ భారత్ నగర్ సిద్దిపేటలో సోమవారం రోజున వినాయక చవితి ముందస్తుగా విద్యార్థులు మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను తీసుకువచ్చి ప్రదర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సి.హెచ్…

  • August 25, 2025
  • 83 views
కోతులు కుక్కల దాడుల నుంచి తమను కాపాడాలని స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ & ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ విద్యార్థుల ప్రచార ర్యాలీ

సమాచార హక్కు మానవహక్కు లా సమితి ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టర్ ఆదేశానుసారం అవగాహన కార్యక్రమం జనం న్యూస్- ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ మరియు స్కూల్ ఆఫ్…

  • August 25, 2025
  • 85 views
నలంద విద్యాలయం లో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

జనం న్యూస్ ;25 ఆగస్టు సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: సిద్దిపేట పట్టణంలోని నలంద విద్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని ఆకాంక్షిస్తూ, శ్రీ…

  • August 25, 2025
  • 100 views
రేషన్ డీలర్ల కమిషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి.హత్నూర తాసిల్దార్ పర్వీన్ షేక్ కు వినతిపత్రం అందజేసిన డీలర్లు

జనం న్యూస్.ఆగస్టు25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం పిలుపు మేరకు రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన కమిషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్…