• August 19, 2025
  • 113 views
గుడిపల్లి మండలం కేంద్రం లో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతు ధర్నా.భూభారతి చట్టం విఫలం

పేరుకే భూ భారతి చట్టం పనులు శూన్యం బి ఆర్ ఎస్ నాయకులు మహా ధర్నా కార్యక్రమము.గుడిపల్లి మండలం లోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతులు బి ఆర్ ఎస్ నాయకులు ధర్నాలో బాగంగా భూభారతి చట్టం లో రెవెన్యూ గ్రామాలలో…

  • August 19, 2025
  • 124 views
గణేష్ మండలి ఆర్గనైజర్స్ కు పలు సూచనలు చేసిన సిరికొండ ఎస్సై ..!

జనంన్యూస్. 19. సిరికొండ.ప్రతినిధి. సిరికొండ ఎస్ఐ ఆధ్వర్యంలో సిరికొండ మండల పరిధిలో గల అన్ని గ్రామాల గణేష్ మండపాల ఆర్గనైజర్స్ సుమారు 200 మంది తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో చేయవలసినవి మరియు చేయకూడనివి (Does &…

  • August 19, 2025
  • 124 views
ఉరి వేసుకొని, వ్యక్తి మృతి

జనం న్యూస్, 19 ఆగస్టు 2025 ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని, కుప్పా నగర్ గ్రామ శివారులో, రోడ్డు ప్రక్కన, ఉపయోగములో లేని, దాబా…

  • August 19, 2025
  • 112 views
చెల్లి అశోక్ ఆధ్వర్యంలో చలో అమలాపురం

జనం న్యూస్ ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అమలాపురం విచ్చేయుచున్నారు గనుక మాల సంఘాలు నాయకులు మాలల జేఏసీ నాయకులు కార్యకర్తలు…

  • August 19, 2025
  • 105 views
నీటి మునిగిన పంట పొలాలు పరిశీలన వ్యవసాయ అధికారి మృదుల

జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విద్యాలయం, జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా (ఏరువాక) కేంద్రం, అమలాపురం, ప్రధాన శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డా. ఎం. నంద కిషోర్, వ్యవసాయ…

  • August 19, 2025
  • 122 views
ఏర్గట్ల మండల పి ఆర్ టి ఆధ్వర్యంలో సీపీ ఎస్ రద్దు చెయ్యాలని మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

జనం న్యూస్ ఆగస్టు 19:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా వెంటనే సీపీ ఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అనే డిమాండ్‌తో పి ఆర్ టి…

  • August 19, 2025
  • 81 views
లింక్ వర్కర్స్ స్కీం ద్వారా హెచ్ఐవి/ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో…

  • August 19, 2025
  • 85 views
జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతుల ఇబ్బందులు

జనం న్యూస్ ఆగష్టు 20 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- జిల్లాలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నా,యూరియా కొరతతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు పోనుగోటి…

  • August 19, 2025
  • 90 views
గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై ప్రవీణ్ కుమార్

జనం న్యూస్ ఆగష్టు 20 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించిన policeportal.tspolice.gov.in పోర్టల్ లో మునగాల మండల వ్యాప్తంగా ఉన్న ఉత్సవ కమిటీలు దరఖాస్తు చేసుకోవాలని మునగాల మండల…

  • August 19, 2025
  • 91 views
వెంకటేశ్వర స్వామి ఇరవై నాలుగవ కళ్యాణ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న బండి రమేష్. జి.వి.ఆర్

జనం న్యూస్ ఆగస్టు 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మూసాపేట వెంకటేశ్వర నగర్ లోని శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఇరవై నాలుగవ కళ్యాణ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు…