• August 16, 2025
  • 111 views
జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత

జనం న్యూస్ 16 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలును జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఆగస్టు 15న జిల్లా పోలీసుశాఖ మనంగా నిర్వహించారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ పి.సౌమ్యలత…

  • August 16, 2025
  • 114 views
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ 16 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శుక్రవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డి పి టి ఓ కార్యాలయం మరియు ఆర్టీసీ గ్యారేజ్ ఆవరణంలో డి…

  • August 16, 2025
  • 138 views
స్వాతంత్ర సమర వీరులను మరవకండి, ఎస్ ఐ,మల్లికార్జునరెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.ఆగస్టు 16 నందలూరు మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్క రించుకొని ఎస్సై మల్లికార్జున రెడ్డి త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు అనంతరం జాతీయ గీతం ఆలపించారు, ఈ సందర్భంగా…

  • August 16, 2025
  • 113 views
జ్వరాలు తగ్గుముఖం పట్టే వరకు కలకోవ గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు

జనం న్యూస్ ఆగష్టు 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) డెంగ్యూ వ్యాధులు, మరియు వైరల్ ఫీవర్ (జ్వరాలు) తగ్గుముఖం పట్టే వరకు కలకోవ గ్రామంలో హెల్త్ క్యాంప్ కొనసాగించాలని రేపాల ప్రాథమిక వైద్య సిబ్బందిని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఆదేశించారు.…

  • August 16, 2025
  • 120 views
జిల్లా ఉత్తమ తహశీల్దార్ అవార్డుకి ఎంపికైన సరిత.

జనం న్యూస్ ఆగస్టు 15 నడిగూడెం నడిగూడెం మండల తహశీల్దార్ సరిత జిల్లా ఉత్తమ తహశీల్దారుగా ఎంపికయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్ చేతుల మీదుగా జిల్లా…

  • August 16, 2025
  • 134 views
పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మండలం పరిధిలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గుత్తిన దీవి సాయిరాం విద్యానికేతన్ లో కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు బృందం జాతీయ పతాకాన్ని…

  • August 16, 2025
  • 81 views
అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర వేడుకలు

జనం న్యూస్ ఆగస్టు 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల…

  • August 16, 2025
  • 123 views
79వ గణతంత్ర దినోత్సవం ఎమ్మార్వో ఎంపీడీవో ఘనంగా నిర్వహించారు పెగడపల్లి మండలం

జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి బీరయ్య ఆగస్టు 15 జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలోని ఎమ్మార్వో ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఘనంగా 79వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవీందర్ నాయక్ జెండా ఆవిష్కరిస్తూ…

  • August 15, 2025
  • 93 views
మూడ్ దయానంద్ ను సన్మానించిన యువజన సంఘాల సభ్యులు

జనం న్యూస్ ఆగస్టు 15:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్ట పూర్ గ్రామంలో సేవ కార్యక్రమాలు చేపడుతున్న మూడ్ దయానంద్ ను స్థానిక అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులతోపాటు గ్రామస్తులు 79వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం శాలువాతో సన్మానించి,మేమంటును అందజేసి…

  • August 15, 2025
  • 95 views
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం గానే దేశ స్వాతంత్రం సిద్ధించిందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని…