జనం న్యూస్ : 13 ఆగస్టు బుధవారం; సిద్దిపేట నియోజికవర్గం ఇంచార్జ్ వై. రమేష్ ;ఆగస్టు 17 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్, సిద్దిపేటలో ఆవిష్కరణ జరుగుతుందని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…
కురి మెల్ల శంకర్ జనం న్యూస్ 13 ఆగస్టు ( కొత్తగూడెం నియోజకవర్గం ) ఈరోజు రామాంజనేయ కాలనీ పంచాయతీల నివాసం ఉంటున్న మాదాసు పరుశురాం 63 సంవత్సరాలు రాత్రి 10 గంటల ప్రాంతంలో కరీంనగర్ ఏరియాలో అకస్మాత్తుగా గుండె పోటుతో…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఐ పిఎస్ పర్యవేక్షణ లో రాజంపేట సబ్ డివిజన్ నందలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని నందలూరు టౌన్ బ్రాహ్మణ వీధికి చెందిన పామూరి సాయి వర్ధన్,…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 అనారోగ్య సమస్యలతో పేదల జీవితాలు ముగిసిపోకూడదన్న సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి సీఎం.ఆర్.ఎఫ్ సాయం అందిస్తున్నారు : ప్రత్తిపాటి. జగన్ చిరుసాయం నిలిపేసి పేదల జీవితాల్లో చీకట్లు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాటి నుండి నేటి వరకు నిరంతరం పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ 100 సంవత్సరాలుగా పూర్తి…
ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా జనం న్యూస్, ఆగస్టు 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్( గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గాజుల విజయ్,వివాహ వేడుకాకు హాజరై నూతన వధూవరులను…
జనం న్యూస్ ఆగష్టు 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలు పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేకగా ముక్కులు చెల్లిస్తూ మా గ్రామంలోని…
చెడు ఆలోచనలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలి తహసీల్దార్ చంద్రశేఖర్ జనం న్యూస్ ఆగష్టు 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నషా ముక్త్ భారత్ అభియాన్, మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణం కార్యక్రమంలో భాగంగా బుధవారం…
జుక్కల్ ఆగస్టు 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మరియు అధికారులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు తమ…
తాసిల్దార్ వేణుగోపాల్ బిచ్కుంద ఆగస్టు 13 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం బిచ్కుంద మండల ఎంపీడీఓ కార్యాలయంలో మండల మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన వివిధ శాఖల మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ…