• August 9, 2025
  • 139 views
తడ్కల్ హనుమాన్ మందిరంలో ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం,

జనం న్యూస్,ఆగస్ట్ 09,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో శనివారం స్థానిక హనుమాన్ మందిరంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్న అంటే ధైర్యం,తమ్ముడు అంటే ప్రేమ,అమ్మ గర్భాన్ని పంచుకుని, నాన్న చూపిన బాటలో…

  • August 9, 2025
  • 121 views
వివేకానంద లో వరలక్ష్మి వ్రతము

. జనం న్యూస్ : 9 ఆగస్టు శనివారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్; భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో వరలక్ష్మి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ యాల్ల భాస్కర్ రెడ్డి ,కరస్పాండెంట్…

  • August 9, 2025
  • 121 views
బిచ్కుంద శ్రీ మార్కండేయ మందిరంలో రక్షాబంధన్ వేడుకలు

బిచ్కుంద జులై 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ మందిర ఆవరణలో శ్రీ మార్కండేయ స్వామికి పూజా కార్యక్రమం చేసి అనంతరం శ్రీ మార్కండేయ పద్మశాలి కుల బాంధవులు అందరూ (యజ్ఞోపవీతం) జంధ్యాల ధారణ…

  • August 9, 2025
  • 126 views
శ్రీవాణి స్కూల్‌లో రాఖీ పౌర్ణమి పండుగ

జనం న్యూస్ : 9ఆగస్టు శనివారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; శ్రీవాణి స్కూల్‌ సిద్దిపేట భారత్ నగర్ లో శుక్రవారం రోజున 10 వ తరగతి చదివే విద్యార్థినిలు పాఠశాల డైరెక్టర్ సి.హెచ్ సత్యం సార్ కు రాఖి…

  • August 9, 2025
  • 86 views
ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

బిచ్కుంద ఆగస్టు 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఘనంగా జెండా ఆవిష్కరించిన తెలంగాణ…

  • August 9, 2025
  • 99 views
అయోధ్యలోని శ్రీ రామ మందిర ఆలయ అకృతిని కాటన్ ముక్కలతో నిర్మాణం,

భరత్ సింగ్,భూపాల్ సింగ్,రాజ పురోహిత్, జనం న్యూస్,ఆగస్ట్ 09,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలోని నీవశి భరత్ సింగ్, తండ్రి భూపాల్ సింగ్, రాజ పురోహిత్ రాజస్థాన్,రాష్ట్రంలోని జోదపూర్,జిల్లా ఖరబెరా గ్రామానికి చెందిన భరత్ సింగ్ భూపాల్…

  • August 9, 2025
  • 118 views
హైమస్ లైట్ మంజూరు..!

జనంన్యూస్. 09. నిజామాబాదు. సిరికొండ. సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామంలో పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ నిధుల నుండి హైమాస్ లైట్ మంజూరు చేయడం జరిగింది, అలాగే వాటిని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించడం జరిగింది. హైమాస్ లైట్ మంజూరు…

  • August 9, 2025
  • 115 views
క్రీడాభివృద్ధిలో తమదైన ముద్ర వేయాలి: -పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దయానంద్జిల్లా క్రీడాధికారికి అభినందనలు

జనం న్యూస్ 09 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా క్రీడాధికారి (DSDO )గా ఇటీవల నూతనంగా నియమితులైన కె. శ్రీధర్ ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు…

  • August 9, 2025
  • 116 views
ఆరు తులాల బంగారు ఆభరణాలు బాధితురాలికి అప్పగింత

విజయనగరం వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి|| జనం న్యూస్ 09 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం కామాక్షి నగర్ కు చెందిన పిల్ల పద్మ సొంత పనులు నిమిత్తం ఆగష్టు 7న సాయంత్రంకామాక్షినగర్ వద్ద ఆటో…

  • August 9, 2025
  • 123 views
రహదారి భద్రతకు ఆగస్టు మాసంలో వివిధ అంశాల పై ప్రత్యేక డ్రైవ్

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 09 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రహదారి భద్రతను దృష్టిలో పెట్టుకొని, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా ఆగస్టు మాసంలో డ్రంకన్ డ్రైవ్, ఓవర్ స్పీడు, హెల్మెట్…