ఉప ప్రధాన అధ్యాపకురాలు అంజన, జనం న్యూస్,ఫిబ్రవరి 28,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సామాన్య శాస్త్రం దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్ సివి రామన్, చిత్రపటానికి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నేడు స్థానిక ప్రశాంతి నికేతన్ ఎం.వీ.వి ఎస్ మూర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు .స్కూల్ కరెస్పాండంట్ దొడ్డి వరాహ…
జనం న్యూస్ : పెబ్బేరు ఫిబ్రవరి 28 వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ ఫిబ్రవరి 28న శనివారం కావడంతో శ్రీరంగాపురం మండలం శ్రీరంగాపురం గ్రామంలో ఘనంగా శేష వాహన సేవను నిర్వహించడం జరిగింది. ఇట్టి సేవకు భక్తులు అధికంగా పాల్గొనడం జరిగింది…
రజక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం జనం న్యూస్- ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్- నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన…
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందాపూర్ గ్రామంలో కౌసర్ మసీదులో రంజాన్ పర్వదిన పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ దాసి స్వాతి శ్రావణ్ కుమార్. అనంతరం…
(జనం న్యూస్ చంటి ఫిబ్రవరి 27) దౌల్తాబాద్ ఫిబ్రవరి 27: కుటుంబంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మృతుడి భార్య చంద్రకళ తెలిపిన వివరాల ప్రకారం ఈ…
ఉన్నతాధికారుల బందోబస్తు పరిశీలన జనం న్యూస్,ఫిబ్రవరి 27,అచ్యుతాపురం: రాంబిల్లి మండలంలోని బ్లూ జెట్ కంపెనీ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీన మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నిర్వహించనున్న గ్రౌండ్ బ్రేకింగ్ కార్యక్రమం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు సమీక్షించారు.ఈ…
జనంన్యూస్. 27. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం లొని గడ్కోల్ గ్రామ పరిధిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్న ఒక జెసిబి మరియు ఒక ట్రాక్టర్ను పట్టుకొని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది. వాహనాలను సీజ్ చేసి,…
పదవి చిన్నదైనా సేవలో పెద్దవాడు – బట్టాపూర్ ఉపసర్పంచ్ మూడ్ దయానంద్ జనం న్యూస్ ఫిబ్రవరి 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం : గుమ్మిర్యాల్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్ వరకు బస్సు సౌకర్యం పునరుద్ధరణకు యువకులు, హైదరాబాద్లో చదువుకుంటున్న…
పదవి చిన్నదైన శభాష్ అనిపించుకుంటున్న బట్టాపూర్ ఉప సర్పంచ్ మూడ్ దయానంద్ జనం న్యూస్ ఫిబ్రవరి 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం : గుమ్మిర్యాల్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్ వరకు బస్సు సౌకర్యం పునరుద్ధరణకు యువకులు, హైదరాబాద్లో చదువుకుంటున్న…