నందలూరు మండలంలోని 7న శ్రీ సౌమ్యనాథ స్వామి గుడి వద్ద మరియు గ్రామ సచివాలయంలో జరుగు బోయే యోగానంద కార్యక్రమాలు బక్రీద్ పండుగ సందర్భంగా 9న సోమవారం వాయిదా వేయడం జరిగిందని ఈ విషయాన్ని నందలూరు మండల ప్రజలు గమనించగలరు అని ఎంపీడీవో రాధాకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు