Listen to this article

జనంన్యూస్. 26.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం మండల పరిషత్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, పోలీస్ శాఖ, మహిళా సమైక్య భవనం, అటవీ అటవీశాఖ, పాఠశాల, ఆధ్వర్యంలో ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవv ఒక ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోహర్ రెడ్డి, ఎంపీఓ తారాచంద్, తాసిల్దార్ రవీందర్రావు, డిప్యూటీ తాసిల్దార్ గంగాధర్, ఆర్ ఐ నాగన్న, మహిళా సువర్ణ, సిరికొండ ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు