Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి(7) సురేపల్లి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో

ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని శనివారం నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ తెలంగాణ మైనారిటీ సంక్షేమ సంఘం అసిస్టెంట్ సెక్రటరీ కయీమ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లెపాక సాయి బాబా, బిఆర్ఎస్ నాయకులు తడకమళ్ళ రవి యువకులు,వామపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.