Listen to this article

జనంన్యూస్. 14. నిజామాబాదు నిజామాబాదు. నగరంలోని వినాయకనగర్ లో గల తెలంగాణ అమరవీరుల పార్క్ లో. అయషు డాక్టర్. న్యావనంది పురుషోత్తం ఆధ్వర్యంలో. పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన భరతమాత వీర పుత్రులకు తెలంగాణ అమరవీరుల పార్కులో మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిఆర్పిఎఫ్ జవాన్ దత్తాద్రి. బిజెపి రూరల్ మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి. డాక్టర్ ప్రవీణ్. బాల్ రెడ్డి.చిన్నారెడ్డి. వెంకటేష్ గౌడ్. మరియు కొంతమంది మహిళలు అక్కడున్న వాకర్స్ అందరూ నివాళులు అర్పించడం జరిగినది.