కోడి పందేలు స్థావరాలపై మెరుపు దాడులు కేసు నమోదు చేసిన ఎస్ఐ నాగస్వామి
జనం న్యూస్ జనవరి 15(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూళ్య పాలెం గ్రామ పరిధిలోని కొంతమంది కోడిపందాలు ఆడుతున్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి రైడ్ చేయగా అక్కడ 9 మంది మూడు కోడి పుంజులతో పందెం…
సాంఘిక శాస్త్ర పరీక్షలో 2 ర్యాంకు సాధించిన విద్యార్థికి సన్మానం చేసిన గ్రామస్తులు
జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం… కొత్తపల్లి: మండలం. భూనీడ్ గ్రామానికి చెందిన ఎన్. పవన్. నారాయణపేట. జిల్లా స్థాయిలో నిర్మించిన. సాంఘిక శాస్త్ర ప్రతిభా పరీక్షలో 2 ర్యాంకు సాధించారు విద్యార్థి ప్రతిభను గుర్తించి అదే…
వట్ పల్లి లో వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్ ఐ. సి హెచ్ విఠల్
జనం న్యూస్ 15 జనవరి 2025 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బుక్క షఫీ… సంగారెడ్డి జిల్లా అందోల్ నియెజకవర్గం వట్పల్లీ మండల పరిధిలో గోర్రెకల్ గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం వట్ పల్లి ఎస్ ఐ సి హెచ్ విఠల్ మరియు…
మినార్ చాయ్ హోటల్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు
జనం న్యూస్ 15జనవరి బుధవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా లోని కొత్త బస్టాండ్ బస్సు లు పోయే రోడ్డు ఇబ్బందులు మినార్ చాయ్ హోటల్ దగ్గర బైక్ లు కార్లు పెట్టడం వల్ల ప్రతి…
పార్టీలకు అతీతంగా పోరాడినప్పుడే రాజ్యాధికారం వస్తుందని బిసి సంక్షేమ సంఘం జేఏసీరాష్ట్ర అధ్యక్షుడు మంథని రఘు డిమాండ్……
పెద్దపల్లి జిల్లా జనం న్యూస్ మంథని కాన్స్టెన్సీ ఇంచార్జ్ వెంకటేష్.జనవరి 15 న్యూస్… ఈ రాష్ట్రంలో మళ్లీ రెడ్డి రాజ్యం వెలమరాజ్యం కమ్మ రాజ్యం రావద్దు 75 సంవత్సరాలుగా వారికి ఓటేసి గెలిపించడం వల్ల వాళ్లు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు…
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్..
▪వేయి గొంతులు, లక్ష డప్పుల రథయాత్ర ను విజయవంతం చేయండి… ▪కళా మండలి జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు).. జనం న్యూస్ //జనవరి 15//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఫిబ్రవరి 7న హైదరాబాదులో తలపెట్టిన వేయి గొంతులు లక్ష డప్పుల మహాకళా…
మతిస్తీమత లేని మహిళను దారుణంగా అత్యాచారం
జనం న్యూస్ 15 బుధవారం 2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు… మెదక్ జిల్లా చేగుంట మండలం రామంత పూర్ శివారులోని జాతీయ రహదారి 44 పక్కన ఉన్న శ్రీ హంస ఫ్యామిలీ రెస్టారెంట్ పక్కన గల అంబేద్కర్ విగ్రహం…
బాధిత కుటుంబానికి పరంజ్యోతి ఆర్థిక సాయం
జనం న్యూస్ 15.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు… చేగుంట. చేగుంట మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు డ్రైవర్ గురువేశం కూతురు రాజమణి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు, వాసవి క్లబ్ జోన్ చైర్మన్…
సి.ఐ బి. సుబ్బ నాయడుకు ఘనసత్కారం.
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ. జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 15 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట :మండల గ్రామీణ సీఐ బి. సుబ్బ నాయుడుకు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును పల్నాడుజిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు చేతులు…
అనాధ ఆశ్రమంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న మంత్రి సవితమ్మ
ప్రతి ఏటా జన్మదిన వేడుకలు అనాధ ఆశ్రమంలోనే జరుపుకుంటున్న మంత్రి సవితమ్మ అనాధ ఆశ్రమo లోని విద్యార్థులు సంక్షేమం కోసం 2,00116 చెక్కును ఆశ్రమ నిర్వాహకులకు అందజేసిన మంత్రి సవితమ్మ జనం న్యూస్ జనవరి 15 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్)…