ఉత్సాహంగా సాగిన సంక్రాంతి ముగ్గుల పోటీలు
జనంన్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 15…. సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా సాగాయి. సంక్రాంతి పర్వదినంమంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద జరిగాయి. కొంతమంది ఆర్థిక సహాయంతో…
బిజిగిరి గ్రామానికి చెందిన యువత మిస్సింగ్..
▪ వెనువెంటనే ఆచూకీ కనుక్కున్న పోలీస్ సిబ్బంది.. ▪ తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ వరగంటి రవి.. జనం న్యూస్ //జనవరి //15//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన సంగి శంకర్,అనే వ్యక్తి యొక్క కూతురు ఈనెల…
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులర్పించిన కరాటే అకాడమీ మాస్టర్స్
జనం న్యూస్ 14జనవరి వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొత్తకోట మున్సిపాలిటీలోని స్వామి వివేకనంద విగ్రహానికిపూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. గాడ్స్ ఆన్ వారియర్స్ చోటు ఖాన్ కరాటే డు ఇండియా…
శాస్త్రీయ నృత్యం అనేది సంస్కృతిలో ఒక భాగం: మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి
భరతనాట్యం చేసిన చిన్నారులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం జనం న్యూస్ జనవరి 15 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి… కల్వచర్ల లోని ప్రాచీన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సాగరాచార్యులు ఆధ్వర్యంలో వేణు ఆచార్యులు,రాజారాం…
వాసు యాదవ్, రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
నవాబుపేట 14 జనవరి 25:-నవాబుపేట మండలం కొల్లూరు గ్రామానికి చెందిన వాసు యాదవ్ ,రామకృష్ణ యాదవ్ సోదరులు కేపీఎల్ సీజన్ 5 ఐదవ టోర్నమెంట్ క్రీడాకారులకు భోజనాలను ఏర్పాటు చేసినట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు
అస్తమానం కోపం ఎందుకు వస్తుంది?వస్తే ఏమవుతుంది?
జనం న్యూస్ జనవరి 15 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి… మనిషికి కోపం, నవ్వు, ఆనందం, క్రోదం ఇవన్నీ సహజమే. వీటిలో ఏది ఎక్కువైనా సమస్యే. ఆ విధంగా కోపం రావడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. కోరుకున్నది దొరక్కపోవడం, ఇష్టమైనది జరగకపోవడం, మాటకు…
నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు పాలాభిషేకం చేసినా రైతులు
జనం న్యూస్ జనవరి 14 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో నిజాంబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు పసుపు బోర్డు లక్ష్యంగా పట్టుబట్టి పసుపు బోర్డు సాధించి తీసుకొచ్చిన నిజామాబాద్…
రోలింగ్ లయన్స్ పై సూపర్ స్టైకెర్స్ గణ విజయం
నవాబుపేట 14 జనవరి 25 జనం న్యూస్ :-నవాబుపేట మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కేపీఎల్ టోర్నమెంట్ ఐదవ రోజు కొనసాగుతున్న సందర్భంగా కేపీఎల్ ఆర్గనైజేషన్ మంగళవారం టాస్ వేసి గేమ్ ను ప్రారంభించారు మొదటి మ్యాచ్లో రోలింగ్ లయన్స్ 104/7…
గాదె వారిపల్లెలో .కబాడీ పోటీలు జనసేన ఆధ్వర్యంలో
జనం.న్యూస్.బద్రి ఈరోజు గాదెవారి పల్లి గ్రామంలో. భోగి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో. కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగినది ఈ కబడ్డీ పోటీలలో టిడిపి జనసేన పెద్దలు ఆధ్వర్యంలో. నిర్వహించడం జరిగింది ముఖ్య చీఫ్ గెస్ట్ మాచర్ల నియోజకవర్గం జనసేన పార్టీ…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
జనం న్యూస్ 14 జనవరి 2024 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా భారాస నేతలు కేటీఆర్, హరీశ్రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసాల వద్ద పోలీసులు…