పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత
జనం న్యూస్ 14 జనవరి 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ న్యూస్ ప్రతినిధి ) రాయకుర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీటీసీ అనిల్ పటేల్ తనవంతు సహకారం…
నేడే మకర సంక్రాంతి.. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం; సి హెచ్ రజిత
జనం న్యూస్ జనవరి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి… తెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. అచ్చనైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ అనగానే మనకందరికీ గుర్తొచ్చేవి ముత్యాల ముగ్గులు, ముంగిట…
సంక్రాంతి బసవన్న, సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు అది మన సంస్కృతి, సాంప్రదాయం. ఇక్కడ అన్నింటికీ ఒక కథ ఉంది. ఆ కథ వెనుక నిజం కూడా దాగుంది
జనం న్యూస్ 14 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా సంక్రాంతి సమయంలో బసవన్న ఎద్దు ని తీసుకొస్తారు. ఇది వారు సంక్రాంతి సమయంలో సంప్రదాయం తీసుకొస్తారు అలా మన…
శ్రీ లక్ష్మినరసింహా స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి …
జనం న్యూస్/జనవరి 14/కొల్లాపూర్ వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మనరసింహా గుట్ట దగ్గర చెంచులక్ష్మీ ఆధిలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి మకర సంక్రాంతి పండగ సందర్బంగా ఉత్సవాల్లో పాల్గొన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి…
హెల్పింగ్ హాండ్స్ మిత్ర బృందం సేవలు మరువలేనివి
జనం న్యూస్ 14 జనవరి 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మహమ్మద్ న్యూస్ ప్రతినిధి) హెల్పింగ్ హాండ్స్ మిత్రబృందం సేవలు మరువలేనివని అంభం గ్రామస్తులు కొనియాడుతున్నారు. రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో మంగళవారం హెల్పింగ్ హాండ్స్ మిత్ర బృందం…
ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన–మాజి ఎం పి పి స్రవంతి మోహన్ రావు
జనంన్యూస్ జనవరి 14 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల మాజీ ఎం పీ పీ స్రవంతి మోహన్ రావు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరారు
రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 14 (జనం న్యూస్):- ధాన్యలక్ష్మి ధనలక్ష్మిలా రూపుదాల్చి రైతు తలుపుతట్టిన వేళ… అన్నదాత ముఖం చిరునవ్వులద్దుకున్న వేళ… సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతోంది మా జనం న్యూస్ ఛానెల్…
పడకేసిన పారిశుధ్యం… పట్టించుకోని అధికారులు
జనం న్యూస్ జనవరి 14 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామపంచాయతీ పారిశుధ్యం పడకేసింది పంచాయతీ కార్యదర్శి నిర్వహణ సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామాల్లోని తడి పొడి చెత్తను తరలించడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీ ఓ ట్రాక్టర్…
మద్యము తాగి కింద పడ్డ యువకుడు
జనం న్యూస్ 14 జనవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా లోని భైక్ పైన వెళుతున్న యూవకుడు శ్రీరామ్ వెంకటేష్ వయసు 32 భీడికాలని కామారెడ్డి వడ్లుర్ టార్నింగ్ శివారు లో మద్యం తాగి…
భారత్ గొప్ప దేశం అంటున్న విదేశీయులు
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 14 (జనం న్యూస్):- త్రివేణి సంగమంలో భక్తజన కోటి సందడితో.. పుణ్య స్నానాలతో మహా కుంభమేళా కిటకిటలాడుతోంది. దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో రష్యా భక్తురాలు మహా కుంభమేళాపై ప్రశంసలు…