శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ చిలుమల సువాసిని రెడ్డి
జనం న్యూస్ మే 10 చిలిపి చెడు మండల ప్రతినిధి: మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంరోడ్డు ప్రమాదంలో మరణించిన అజ్జమర్రి గ్రామ పన్యాల శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డిరోడ్డు ప్రమాదంలో మరణించిన చిలిపిచెడ్…
శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి క్షేత్రంలో నరసింహ జయంతి పూజా కార్యక్రమం
జనం న్యూస్ :10 మే శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వైరమేష్ :వైశాఖ శుద్ధ త్రయోదశి నరసింహ జయంతిని పురస్కరించుకొని, శనివారం రోజున సిద్దిపేట పట్టణంలోని శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.…
అమ్మ ఒక యోధ
నేడు మాతృ దినోత్సవం కుబేరుడి రుణం వెంకటేశ్వరుడు తీర్చగలడేమో గానీ అమ్మ రుణం మాత్రం ఎవ్వరూ తీర్చలేరు సృష్టిలో దేవుడి మరో రూపం అమ్మ జనం న్యూస్ మే 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-సబ్జెక్ట్-సృష్టికి ప్రతిరూపం అమ్మ, మనందరికీ అపురూపం…
బొబ్బలి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న పలువురు పార్టీ నాయకులు
జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి : బొబ్బలి వెంకన్న నాగమ్మ దంపతుల కుమారుడు వంశీ సంధ్య వివాహ వేడుకలు మాడుగుల పల్లి లో వి ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో వివాహ ఘనంగా…
అమ్మ ఒక యోధనేడు మాతృ దినోత్సవం
కుబేరుడి రుణం వెంకటేశ్వరుడు తీర్చగలడేమో గానీ అమ్మ రుణం మాత్రం ఎవ్వరూ తీర్చలేరు సృష్టిలో దేవుడి మరో రూపం అమ్మ జనం న్యూస్ మే 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్ట్-సృష్టికి ప్రతిరూపం అమ్మ, మనందరికీ అపురూపం అమ్మ, దేవుడి…
కెపిహెచ్బి డివిజన్ సీనియర్ బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : కెపిహెచ్బి డివిజన్ సీనియర్ బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆనరోగ్య సమస్యలతో బాధపడు చికిత్స నిమిత్తం గౌతమ్ న్యూరో హాస్పిటల్లో చేరారు, స్థానిక నాయకుల ద్వారా విషయం…
రెండోసారి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడిగా! నాగ ప్రభు గౌడ్ నియామకం
జనం న్యూస్. మే 9. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) అంచలంచలుగా ఎదుగుతూ అనునిత్యం కార్యకర్తలకు అండగా ఉంటూపార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మచ్చలేని నాయకుడిగా పేరు ప్రతిష్టలు పొందిన యువ నాయకుడు నాగ ప్రభు గౌడ్ రెండవసారి…
సాక్షి దినపత్రిక ఎడిటర్ పై కక్ష సాధింపు సరికాదు. విద్యా వెంకట్ బాల్ రాజు
జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా “సాక్షి” దినపత్రిక ఎడిటర్ ఆర్. ధనుంజయ్ రెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు చేయడాన్ని తెలంగాణ జర్నలిస్టుల సంఘం నాయకులు ఖండించారు. కెపిహెచ్బి…
పాకిస్తాన్ కాల్పుల్లో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన తెలుగు జవాన్ మురళి నాయక్
జనం న్యూస్ 10మే భీమారం మండల ప్రతినిధి(కాసిపేట రవి)భీమారం మండల కేంద్రంలోని శనివారం రోజున, భారతదేశా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళి నాయక్ వీరమరణం పొందారని భీమారం మండల కేంద్రంలోని…
థియేటర్స్లో ”జగదేకవీరుడు అతిలోకసుందరి” రీ రిలీజ్ హంగామా
జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : పద్మవిభూషణ్, డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి , అందాల తార శ్రీదేవి నటించిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళీ శుక్రవారం…