ప్రతి దివ్యాంగుడికి యూ.డి.ఐ.డి నెంబర్ పై అవగాహన కల్పించాలి
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని * యూనిక్ డిసేబులిటీ ఐడి జారీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన డి.ఆర్.డి.ఓ జనం న్యూస్, మే 07, పెద్దపల్లి జిల్లా ప్రతినిధిప్రతి దివ్యాంగుడికి యూ.డి.ఐ.డి నెంబర్ పై అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణ…
జాతీయ రహదారి సీ.ఎన్.జి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
* నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తాం * కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సత్వరమే అందుబాటులోకి తీసుకొనిరావాలి. * మంథని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, మే 07, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి వరంగల్…
కుక్కల దాడిలో చనిపోయిన చిన్నారి
కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి అని భార్గవ్ సిపిఐ మండల కార్యదర్శి డిమాండ్జనం న్యూస్. నంద్యాల జిల్లా. బేతం చేర్ల. మండలం.. రిపోర్టర్ డి మురళీకృష్ణ.. డిస్టిక్ క్రైమ్ న్యూస్ బేతంచెర్ల మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీకి…
విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి
జనం న్యూస్ 27 ఏప్రిల్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమా జనం న్యూస్ ప్రతినిధ రుద్రూర్ మండలంలోని రాణంపల్లి శివారులో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి పాడి గేదె మృతి చెందింది. రాణంపల్లి గ్రామానికి చెందిన బోయి…
ఛలో వరంగల్ సభకు భారీగా తరలి రండి.కుకట్ పల్లి బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ సతీష్ అరోరా
జనం న్యూస్ ఏప్రిల్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ నినాదమైన ప్రత్యేక రాష్ట్ర సాధనను ప్రపంచ నలుమూలల చాటి చెప్పి దేశ పాలకులను మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీ ఆర్…
వేసవి ప్రత్యేక కరాటే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనునాయక్
జనం న్యూస్- ఏప్రిల్ 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో వేసవి ప్రత్యేక కరాటే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ ఈ…
సామ్, మామ్ పిల్లలను గుర్తించాలిజిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడేపు భాస్కర్
జనం న్యూస్ ఏప్రిల్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల యొక్క ఎత్తు మరియు బరువులు తీసి వారి ఆరోగ్య స్థితిని అంచనా వేసి ,సామ్, మామ్ పిల్లలను…
లబ్ధిదారుల సీఎంఅర్ఆఫ్ చెక్కు అందజేత
జనం ఏప్రిల్ 26 చెడు మండల ప్రతినిధి : మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో అజ్జామర్రీ గ్రామానికి చెందిన బాయికాడి అనిత వైఫ్ ఆఫ్ బీరప్పకి సీఎం సహాయ నిధి నుండి 60 వేల రూపాయల చెక్కు మంజూర అయినది.…
భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు
జనం న్యూస్ ఏప్రిల్ 27 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో రైతు వేదిక సభలో రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం పై కామారెడ్డి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ రికార్డుల నిర్వహణలో ధరణి…
తెలంగాణ ఉద్యమ కారులకు ఇంటి స్థలాలు కేటాయించాలి..
తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ చైర్మన్ కనకం కుమారస్వామి. జనం న్యూస్ 26 ఏప్రిల్ 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) తెలంగాణ ఉద్యమములో ఉద్యమం సమయంలో ఎన్నో కేసులు అయి జైలల్లో వున్నా వారికి తెలంగాణ రాష్ట్రము…