తెలంగాణ ఉద్యమ కారులకు ఇంటి స్థలాలు కేటాయించాలి..
తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ చైర్మన్ కనకం కుమారస్వామి. జనం న్యూస్ 26 ఏప్రిల్ 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) తెలంగాణ ఉద్యమములో ఉద్యమం సమయంలో ఎన్నో కేసులు అయి జైలల్లో వున్నా వారికి తెలంగాణ రాష్ట్రము…
సివిల్స్ ర్యాంకర్ కు సన్మానం చేసిన ఆత్రం సుగుణక్క
జనం న్యూస్ 26.ఎప్రిల్. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు జాదవ్ కుమారుడు సాయి చైతన్య సివిల్స్ లో 68వ ర్యాంకు సాధించారు.ఉట్నూర్ లోని సేవాలాల్ మందిరంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్…
జమ్మూ కాశ్మీర్లో,పహాల్గంలో టూరిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లువి సి కె పార్టీ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 26 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వంజా జాన్ ముత్తయ్య తెలిపారు, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు, మృతుల కుటుంబాలకు గాయపడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదరించాలని…
తెలంగాణ అంటేనే కెసిఆర్, కెసిఆర్ అంటేనే తెలంగాణ..
బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయండి.. మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సభను పరిశీలించిన తన్నీరు హరీష్ రావు.. జనం న్యూస్ 26 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సభా…
బర్లీ పొగాకు రైతులసమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తుంది ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 26 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : పొగాకు రైతుల సమస్యలపై తనను కలిసిన వ్యవసాయ, రైతు సంఘాల నేతలతో ప్రత్తిపాటి బర్లీ పొగాకు రైతుల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు, ప్రభుత్వం దృష్టికి…
దౌల్తాబాద్ బాలమేళా గ్రాడ్యుయేషన్ డే
జనం న్యూస్, ఏప్రిల్ 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) దౌల్తాబాద్ మండల స్థాయిలో అంగన్వాడీ మరియు పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు .ఇట్టి కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ప్రీస్కూల్…
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
జనం న్యూస్ ఏప్రిల్ 27 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందిన సంఘటన మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ సమీపంలో జాతీయ రహదారి 65 పై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.మునగాల పోలీసులు తెలిపిన…
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి
జనం న్యూస్. ఏప్రిల్ 26. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలనీ మండల వైస్ ఎంపీపీ పండుగల లక్ష్మి రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రమైన హత్నూర గ్రామంలో తెలంగాణ తల్లి…
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలి – సీఐ రామకృష్ణారెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )వేసవిలో రైతులు పశువులను మేతకు వదలడం వల్ల అవి రోడ్డు మీదకు రావడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మునగాల సిఐ రామకృష్ణ రెడ్డి అన్నారు. శనివారం ఆయన…