శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవస్థానం నందు అట్ట హాసంగా ప్రారంభమైన కబడ్డీ క్రీడలు
జాతర క్రీడలను ప్రారంభించిన సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ.జనం న్యూస్ మార్చ్ 12 వేములపల్లి మండల ప్రతినిధి ముత్యాల సురేష్వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్లు గ్రామంలో కాకతీయ కాలం నుండి ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర జాతర కబడ్డీ, ఎడ్ల పందాల క్రీడలను…
ద్విచక్ర వాహనంతో పంటను తొక్కించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన రైతు
జనం న్యూస్ మార్చి 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన సుందరయ్య అనే రైతు వినూత్న రీతిలో ఆదివారం నిరసన తెలిపారు. ఎస్సార్ ఎస్పి కాలువ కింద వేసిన వరి పంట ఎండిపోవడంతో మోటర్ సైకిల్…
రాష్ట్ర సమాచార కమిషన్ ను ఏర్పాటు చేయాలి
జనం న్యూస్ మార్చ్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో :తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఏర్పాటు చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం -2005 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ కబీర్,…
కేజీబీవీ విద్యార్ధినిలకు నోటు బుక్కులు, పెన్నులు అందజేసిన అర్చక దంపతులు
జనం న్యూస్, మార్చి 07,(పెద్దపల్లి జిల్లా ప్రతినిధి)రామగిరి మండలం పన్నూరులో నూతన భవనంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలోని సుమారు 205 మంది పేద విద్యార్థినిలు చదువుచున్నారు. ఈమధ్య సందర్శించిన భద్రకాళి ఆలయ అర్చకులు డాక్టర్ సముద్రాల విజయ సారథి మాధవి…
పెద్దపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ. నందు ప్రధానమంత్రి నేషనల్ అప్ప్రెంటీస్షిప్ మేళా
జనం న్యూస్, మార్చి 07 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐ.టి.ఐ ల నందు ఏ ట్రేడ్ లో అయిన ఐ.టి.ఐ పూర్తి చేసిన అభ్యర్థులకు తేదీ. 10.03.2025, సోమవారం రోజున ఉదయం 09.30 గంటలకు పెద్దపల్లి…
పిల్లలే ఉపాధ్యాయులు ఐన వేళ
జనం న్యూస్ మార్చి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని గల నవోదయ హైస్కూల్ స్వీయ పరిపాలన దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.దేవో గ పన్నతి.శ్రీ విష్ణు తేజ,మీఓ ఎండీ.ఆసిఫ్,ప్రిన్సిపల్ కొమ్ముల రాహుల్,హెడ్ మాస్టర్ గా డి.ప్రిన్స్…
వైసిపి నుండి 200 కుటుంబాలు మంత్రి సవితమ్మ సమక్షంలో టీడీపీ లోకి చేరిక
— కూటమి ప్రభుత్వం తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం — వైసిపి పార్టీ వీడి టిడిపి లోకి చేరిన గోరంట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజ బాయ్ నాగేనాయక్ — త్వరలో పార్టీలోకి మరిన్ని చేరికలు చేతనైతే వలసలు ఆపుకోండి వైసీపీ…
జమ్మికుంట లో శ్రీపాదరావుకు ఘన నివాళులు
జనం న్యూస్ // మార్చ్ // 2 //జమ్మికుంట // కుమార్ యాదవ్..02 03 2025 న జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దివంగనేత దుద్దుల్ల శ్రీపాద రావు, 88వ జయంతిని పురస్కరించుకొని జమ్మికుంట…
ఎండలు పెరుగుతాయ్! జాగ్రత్తగా ఉండాలి!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల 38 డిగ్రీల ఎండ నమోదవుతుంది.రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వచ్చే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జనం న్యూస్ మార్చి 03 (మునగాల మండల ప్రతినిధి కందిబండ…
ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు
ముస్లిం సోదరులకు అల్లా దీవెనలు మెండుగా ఉండాలి సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ జనం న్యూస్ మార్చి 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-సబ్జెక్టు-సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ పవిత్ర…